Tuesday, July 7, 2026
Chat on WhatsApp
HomeTelanganaJogulamba Gadwalకృష్ణా నదిలో మునిగిన బాలుడిని గజతగాళ్లు కాపాడారు

కృష్ణా నదిలో మునిగిన బాలుడిని గజతగాళ్లు కాపాడారు

-

Chat on WhatsApp

జోగులాంబ గద్వాల జిల్లా బీచుపల్లి కృష్ణా నదిలో మక్తల్ మొత్తం పట్టణం దుండి గ్రామానికి చెందిన 16 ఏళ్ల వయసు ఉన్న బాలుడు వారి బంధువులతో పాటు బీచుపల్లి రామాలయంలో పుట్టు వెంట్రుకలు ఫంక్షన్కు వచ్చిన బాలుడు కృష్ణా నదిలో స్నానమాచరిస్తుండగా లోతు తెలియకుండా లోపలికి వెళ్ళిపోయి నీటిలో మునిగిపోవడం జరిగింది. అక్కడ ఉన్నప్పుడు ప్రజలు కేకలు వేయడంతో తక్షణమే అక్కడ ఉన్న ముదిరాజ్ గజితగాళ్లు వెంటనే నదిలోకి వెళ్లి ఆ కుర్రవాణి నీటిలో నుండి బయటకు తీసుకురావడం జరిగింది అపస్మారక స్థితిలోకి వెళ్లిన బాలుని ప్రాథమిక చికిత్స చేసి వెంటనే వాళ్ళ బంధువులకు అప్పగించి హాస్పిటల్ తీసుకెళ్లడం జరిగింది పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది ప్రస్తుతానికి బాలుడు కోలుకున్నాడని సమాచారం చెప్పారు ఈ కార్యక్రమంలో గజతగాళ్లు తెలుగుశాంతన్న,తెలుగు వెంకటేష్, పర్ష, చిన్న మద్దిలేటి, నర్సింములు, తదితరులు వెళ్లి కాపాడడం జరిగింది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

landslide at tunnel construction site in wayanad kerala trapping workers

Wayanad | వయనాడ్‌లో మరోసారి విషాదం.. క్షణాల్లో కూలిన కొండ, శిథిలాల్లో కార్మికులు

కేరళలోని వయనాడ్(Wayanad) జిల్లాలో మరోసారి కొండచరియలు విరిగిపడిన ఘటన కలకలం సృష్టించింది. గత కొంతకాలంగా ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈ ప్రాంతంలో తాజాగా భారీ వర్షాల కారణంగా మరో ప్రమాదం చోటుచేసుకుంది....
- Advertisement -
Chat on WhatsApp