Friday, April 10, 2026
Chat on WhatsApp
HomeTelanganaKamareddyశ్రీ రేణుక మాతా దేవాలయంలో కుంకుమార్చనలు

శ్రీ రేణుక మాతా దేవాలయంలో కుంకుమార్చనలు

-

Chat on WhatsApp

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సిరిసిల్ల రోడ్డులో గల శ్రీ రేణుక మాతా దేవాలయంలో నవరాత్రి ఉత్సవాలు రెండవ రోజు గాయత్రి దేవి అలంకరణ సామూహిక కుంకుమార్చనలు.
గుడి అధ్యక్షులు ఉప్పల్ వాయి గోపి గౌడ్ దంపతులు , మోతే సతీష్ గౌడ్ దంపతులు , రెడ్డి పేట రామచందర్ గౌడ్ దంపతులు , కొడిపాక బాలరాజు గౌడ్ దంపతులు , మోతే బాల్ రాజా గౌడ్ బొంపల్లి యాదగిరి గౌడ్ దంపతులు , ఆలయ అభివృద్ధి కమిటీ మరియు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని కుంకుమ అర్చన కార్యక్రమం విజయవంతం చేశారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

T Jeevan Reddy meeting KCR at Erravelli residence with BRS leaders present

Jeevan Reddy | కేటీఆర్ స్వాగతం.. కేసీఆర్‌ను కలిసిన జీవన్ రెడ్డి కామెంట్స్ వైరల్

Jeevan Reddy: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ఎర్రవెల్లి నివాసంలో మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన చేసిన భావోద్వేగ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. “అన్నా.....
- Advertisement -
Chat on WhatsApp