Saturday, July 11, 2026
Chat on WhatsApp
HomeTelanganaKamareddyశ్రీ రేణుక మాతా దేవాలయంలో కుంకుమార్చనలు

శ్రీ రేణుక మాతా దేవాలయంలో కుంకుమార్చనలు

-

Chat on WhatsApp

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సిరిసిల్ల రోడ్డులో గల శ్రీ రేణుక మాతా దేవాలయంలో నవరాత్రి ఉత్సవాలు రెండవ రోజు గాయత్రి దేవి అలంకరణ సామూహిక కుంకుమార్చనలు.
గుడి అధ్యక్షులు ఉప్పల్ వాయి గోపి గౌడ్ దంపతులు , మోతే సతీష్ గౌడ్ దంపతులు , రెడ్డి పేట రామచందర్ గౌడ్ దంపతులు , కొడిపాక బాలరాజు గౌడ్ దంపతులు , మోతే బాల్ రాజా గౌడ్ బొంపల్లి యాదగిరి గౌడ్ దంపతులు , ఆలయ అభివృద్ధి కమిటీ మరియు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని కుంకుమ అర్చన కార్యక్రమం విజయవంతం చేశారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

ins-mahendragiri-inducted-into-indian-navy-rajnath-singh

Rajnath Singh | సముద్రంలో భారత్‌కు తిరుగులేదు.. రాజ్‌నాథ్ సింగ్ కీలక ప్రకటన

Rajnath Singh: భారత సముద్ర భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా మరో కీలక అడుగు పడింది. విశాఖపట్నంలోని నావల్ డాక్‌యార్డ్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఐఎన్‌ఎస్ మహేంద్రగిరి భారత నౌకాదళంలో కొత్తగా...
- Advertisement -
Chat on WhatsApp