Tuesday, April 7, 2026
Chat on WhatsApp
HomeNirmalKhanapurగోసం పల్లె ప్రభుత్వ పాఠశాలలో టీచర్ పై విద్యార్థుల ఆరోపణలు

గోసం పల్లె ప్రభుత్వ పాఠశాలలో టీచర్ పై విద్యార్థుల ఆరోపణలు

-

Chat on WhatsApp

ఏ స్కూల్లోనైనా విద్యార్థులకు నచ్చే విధంగా చదువు చెప్పే టీచర్లను చూసాం కానీ గోసం పల్లె పాఠశాలలో పరిస్థితి భిన్నంగా ఉంది.

ఓ టీచర్ స్కూల్ నుండి ట్రాన్స్ఫర్ అయ్యిందంటే చాలు, విద్యార్థులు కన్నీటి పర్యంతమవుతారు.

ఈ పాఠశాలలో 4 గురు టీచర్లు ఉన్నారు, అయితే ముగ్గురు టీచర్లు ట్రాన్స్ఫర్ అయ్యారు.

ప్రస్తుతం ఆ స్కూల్లో ఒకే టీచర్ విద్యను బోధిస్తున్నాడని విద్యార్థులు ఆరోపిస్తున్నారు.

విద్యార్థులు చెప్పినట్లుగా, ఈ టీచర్ బూతు మాటలు మాట్లాడుతున్నాడని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వారు ఫోన్ లో మాట్లాడుతున్నప్పుడు సరిగ్గా పాఠాలు చెప్పడం లేదంటూ అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నారు.

పాఠశాలలో మరుగుదొడ్లు సైతం లేకపోవడం ఇబ్బందిగా మారింది.

విద్యార్థులు ఈ టీచర్‌ను పాఠశాల నుంచి తొలగించాలని కోరుతున్నారు, దీనిపై వారు ఆందోళనకు దిగారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

rajnath singh warning pakistan over bengal and kolkata threat

Rajnath Singh | 1971 యుద్ధాన్ని గుర్తు చేసిన రాజ్‌నాథ్…వార్నింగ్ ఇస్తూ…చరిత్ర రిపీట్ అవుద్ది

Rajnath Singh: పాకిస్థాన్‌ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్‌ కోల్‌కతాపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై భారత రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ తీవ్రంగా స్పందించారు. “బెంగాల్‌పై కన్నేస్తే, ఈసారి పాకిస్థాన్ ఎన్ని ముక్కలవుతుందో...
- Advertisement -
Chat on WhatsApp