వాగు తెగిపోవడంతో ఇబ్బంది పడుతున్న గాంధీనగర్ వాసులు..

రెంకొని వాగు వంతెన కొట్టుకుపోవడంతో రోడ్డు మూసుకుపోయి, గాంధీనగర్ వాసులు వాగు దాటుకొని దాహనసంస్కారాలకు వెళ్లిన విషాద ఘటన. వాగు తెగిపోవడంతో ఇబ్బంది పడుతున్న గాంధీనగర్ వాసులు..

నిర్మల్ జిల్లా ఖానాపూర్ లో ఉన్న రెంకొని వాగు బిడ్జినిర్మాణం జరుగుతుండగా తాత్కాలిక వంతెన నిర్మించడంతో మొన్న భారీ వర్షాలకు కొట్టుకపోవడంతో రోడ్ లేక ఇబ్బంది పడుతున్న వాహనదారులు..
ఈరోజు గాంధీనగర్ కు చెందిన వ్యక్తి కాలం చెల్లడంతో తప్పనిపరిస్థితో వాగులో నుండి దాహనసంస్కరన్లకు తీసుకెళ్తున్న గాంధీనగర్ వాసులు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *