31.12.2024 తేదీన పెందుర్తి నియోజకవర్గం జీవీఎంసీ 97వ వార్డు చిన్నముసిడివాడ గ్రామంలో వృద్ధ విశ్రాంతి ఉద్యోగుల సంక్షేమ సేవా సంఘం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పెందుర్తి నియోజకవర్గ శాసనసభ సభ్యులు శ్రీ...
కర్నూలు జిల్లా ఆదోనిలో 2024లో కూటమి ప్రభుత్వం గెలవడం జరిగిందని మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ జైన్ పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం పట్ల ప్రజలు భారీ ఆశలు పెట్టుకున్నా, ఏడాది పూర్తయిన తరువాత కూడా...
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పట్టణంలో బోసు బొమ్మ సెంటర్ వద్ద సమైక్య ప్రెస్ క్లబ్ ను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు హాజరయ్యారు. ప్రారంభోత్సవం...
విజయనగరం టౌన్లో రామతీర్థం బాధితుడైన శ్రీ చందక సూరిబాబు ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతున్నారు. గత వైకాపా ప్రభుత్వ హయాంలో రామతీర్థంలో శ్రీరాముని విగ్రహం ధ్వంసం జరిగిన ఘటనలో బాధితుడైన సూరిబాబు కోసం ముఖ్యమంత్రి...