టెలికాం సంస్థ రిలయన్స్ జియో తన వినియోగదారులకు మరో భారీ షాక్ ఇచ్చింది. ఇటీవలే రూ. 189, రూ. 479 ప్లాన్లను తొలగించిన జియో.. ఇప్పుడు రూ. 69, రూ. 139 డేటా...
కేరళలోని ఎన్నాకుళం జిల్లా త్రిప్పునితురలో దారుణం చోటుచేసుకుంది. గ్లోబల్ పబ్లిక్ స్కూల్ విద్యార్థి మిహిర్, ర్యాగింగ్ను తట్టుకోలేక భవనం 26వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. జనవరి 15న జరిగిన ఈ...
సత్యం కంప్యూటర్స్ కుంభకోణం అనంతరం, ఆ కంపెనీని కొనుగోలు చేసిన టెక్ మహీంద్రాకు తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. 2002-09 మధ్యకాలంలో సత్యం కంపెనీ చూపించిన వాస్తవ ఆదాయంపైనే ఆదాయపు పన్ను...
ఉక్రెయిన్పై రష్యా సాగిస్తున్న యుద్ధానికి ఉత్తర కొరియా సైనిక సహాయం అందించగా, ఇప్పుడు వారు వెనుదిరుగుతున్న పరిస్థితి ఏర్పడింది. ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్, రష్యాకు 10 వేల మంది...