Saturday, February 21, 2026
spot_img
HomeAndhra Pradeshజిల్లా ప్రధాన కేంద్రంలో పీజిఆర్ఎస్ కార్యక్రమానికి 146 వినతులు

జిల్లా ప్రధాన కేంద్రంలో పీజిఆర్ఎస్ కార్యక్రమానికి 146 వినతులు

జిల్లా ప్రధాన కేంద్రంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమానికి 146 వినతులు అందాయని జాయింట్ కలెక్టర్ ఎస్.ఎస్.శోబిక తెలిపారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో పీజిఆర్ఎస్ కార్యక్రమం జేసీ అధ్యక్షతన సోమవారం ఉదయం జరిగింది.ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అర్జీదారులు నుంచి వినతులను స్వీకరించి, సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular