Tuesday, July 14, 2026
Chat on WhatsApp
HomeNationalసగానికి పడిపోయిన డ్యామ్‌ల నీటి నిల్వలు – సాగునీటి సంక్షోభంపై ఆందోళన, భారత్‌పై పాక్ ప్రధాని...

సగానికి పడిపోయిన డ్యామ్‌ల నీటి నిల్వలు – సాగునీటి సంక్షోభంపై ఆందోళన, భారత్‌పై పాక్ ప్రధాని విమర్శలు

-

Chat on WhatsApp

దేశంలోని రెండు ప్రధాన డ్యామ్‌లలో నీటి నిల్వలు సగానికి పడిపోవడం పట్ల రైతులు, సాగునీటి వినియోగదారుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే సమీపంలో ఉన్న ప్రాంతాల్లో ఖరీఫ్ సాగుపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, భారత్‌పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. భారత్ డ్యామ్‌ల నుంచి నీటిని విడుదల చేయకపోవడం వల్ల పాకిస్తాన్‌కు కూడా నీటి కొరత ఏర్పడుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.“భారత్ unilateral (ఏకపక్ష) నిర్ణయాలు తీసుకుంటోంది. ఇది అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధం,” అని షెహబాజ్ షరీఫ్ విమర్శించారు. ఇండస్ వాటర్ ట్రీటీ కింద భారత్ ఎటువంటి నీటి విడుదలల విషయాన్ని ముందుగా తెలియజేయకుండా వ్యవహరిస్తోందని ఆయన పేర్కొన్నారు.భాక్రా డ్యామ్నా,గార్జునసాగర్ డ్యామ్
ఈ డ్యామ్‌లలో నీటి నిల్వలు 50% కన్నా తక్కువగా ఉండడం వల్ల, వచ్చే రెండు నెలల్లో సాగునీటి సరఫరా తీవ్రంగా ప్రభావితమయ్యే అవకాశం ఉందని జలవనరుల శాఖ హెచ్చరిస్తోంది.ఖరీఫ్ పంటల సాగు మొదలయ్యే సమయంలో నీటి కొరత ఉండడం వల్ల పంటల దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపవచ్చని వ్యవసాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో నీటి మించి బోర్ల మీద ఆధారపడే పరిస్థితి ఏర్పడింది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

ntr office issues clarification on raw ntr and political entry rumours

‘RAW NTR’ ఎవరి సంస్థ? ఎన్టీఆర్ టీమ్ ఇచ్చిన స్పష్టమైన సమాధానం

ఎన్టీఆర్ రాజకీయ రంగప్రవేశంపై జరుగుతున్న ప్రచారాలకు ఆయన కార్యాలయం స్పష్టమైన వివరణ ఇచ్చింది. ‘RAW NTR’ అనే సంస్థతో తమకు ఎలాంటి సంబంధం లేదని అధికారికంగా ప్రకటించింది. ఎన్టీఆర్ పేరుతో ప్రకటనలు విడుదల...
- Advertisement -
Chat on WhatsApp