Wednesday, April 8, 2026
Chat on WhatsApp
HomeAndhra Pradeshబాపట్లలో భర్త మెడకు తాడు బిగించి భార్య హత్య

బాపట్లలో భర్త మెడకు తాడు బిగించి భార్య హత్య

-

Chat on WhatsApp

ఏపీలోని బాపట్ల జిల్లా కొత్తపాలెం గ్రామంలో ఓ దారుణం చోటుచేసుకుంది. భర్త తన భార్యను హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. గోకర్ణమఠంకు చెందిన అమరేంద్రబాబు, కొత్తపాలెంకు చెందిన అరుణ వివాహం చేసుకున్న 10 సంవత్సరాలు కావొచ్చింది. కానీ, నాలుగేళ్ల క్రితం మద్యానికి బానిసైన అమరేంద్రబాబుతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి.

ఈ గొడవల కారణంగా అరుణ తన భర్తను వదిలి స్వగ్రామంలో ఉంటోంది. దీంతో అమరేంద్రబాబు ఆమెతో మళ్లీ గొడవకు దిగాడు. ఈ గొడవలో అమరేంద్రబాబు తన భార్యను కొట్టాడు. దీంతో ఆగ్రహించిన అరుణ తన భర్తపై దాడి చేసింది.

అరుణ తన భర్త గొంతుకు తాడు వేసి లాగి చంపేసింది. ఈ ఘటన జరిగిన తరువాత, అతనిపై ఆమె కుటుంబ సభ్యులు దాడి చేసినట్లు సమాచారం. నలుగురు వ్యక్తులు ఇందులో జోక్యం చేసుకుని అరుణ భర్తను చంపిన విషయం వెల్లడైంది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

lpg gas cylinders and online booking concept showing smooth domestic gas supply in india

LPG Gas Cylinder | ఎల్పీజీ బుకింగ్‌లో భారీ మార్పులు.. వినియోగదారులకు మరో ఊరట

LPG Gas Cylinder: దేశంలో ఎల్పీజీ గ్యాస్ సరఫరా వ్యవస్థ సజావుగా కొనసాగుతోందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. వినియోగదారులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా పంపిణీ ప్రక్రియను మరింత బలోపేతం చేసినట్లు వెల్లడించింది. ప్రస్తుతం...
- Advertisement -
Chat on WhatsApp