టిడిపి పార్టీ కార్యాలయం అశోక్ బంగ్లాలో పత్రికా సమావేశం నిర్వహించిన పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు కిమిడి నాగార్జున , రాష్ట్ర సర్ఫ్ మంత్రివర్యులు కొండపల్లి శ్రీనివాస్ . నిన్న జిల్లా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు మాట్లాడిన మాటలకు ఈరోజున అశోక్ బంగ్లాలో గత ప్రభుత్వం చేసిన పనులను దుయ్యబట్టి ఆయన మాట్లాడిన మాటలకు ఆయన విమర్శించడం జరిగింది.
టిడిపి పత్రికా సమావేశంలో గత ప్రభుత్వంపై విమర్శలు
