Telangana Global Summit 2025 | TG గ్లోబల్ సమ్మిట్-2025 లోగో విడుదల
Telangana Rising 2047: రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 8, 9న రైజింగ్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2025ను నిర్వహించనుంది. భారత్ ఫ్యూచర్ సిటీ(Bharat Future City)లో జరగనున్న ఈ సమ్మిట్కు సంబంధించిన లోగోను అధికారులు తాజాగా విడుదల చేశారు. భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వహించబడనున్న ఈ ప్రధాన అంతర్జాతీయ కార్యక్రమం రెండు రోజులపాటు కొనసాగనుంది. also read:Dharmendra Passed Away:బాలీవుడ్ సీనియర్ నటుడు ధర్మేంద్ర కన్నుమూత మొదటి రోజు ప్రభుత్వంలోని కీలక పథకాల ప్రదర్శన నిర్వహించగా, రెండో రోజు…
