Telangana government double bedroom houses warning

Double Bedroom House | డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను అమ్మితే క్రిమినల్ కేసు

తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ MD పీవీ గౌతమ్ ప్రభుత్వం కేటాయించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను అమ్మినట్లయితే POT యాక్ట్ ప్రకారం లబ్ధిదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయబడతాయని హెచ్చరించారు. ఈ ఇళ్లను అమ్మినట్లయితే ప్రభుత్వం వాటిని స్వాధీనం చేసుకుంటుందని, అద్దెకు ఇచ్చిన సందర్భంలో కూడా కేటాయింపులు రద్దు చేయబడతాయని స్పష్టం చేశారు. ALSO READ:Telangana Global Summit 2025 | TG గ్లోబల్ సమ్మిట్-2025 లోగో విడుదల GHMC పరిధిలో సర్వే పూర్తి అయ్యిందని, త్వరలో…

Read More