యూపీ సీఎం యోగిని కలిసిన ‘అఖండ 2’ టీమ్ – ఉత్తరాదిలో ప్రమోషన్స్ వేగం
Akhanda 2 Promotions: ‘అఖండ 2’ను ఉత్తరాది మార్కెట్లో ప్రమోట్ చేయడానికి చిత్రబృందం యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ను కలిశారు. సినిమా షూట్లో వాడిన త్రిశూలాన్ని సీఎం యోగికి అందజేయగా, ఆయన చిత్రయూనిట్కు శుభాకాంక్షలు తెలిపారు. నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందిన ఈ సీక్వెల్పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ALSO READ:Lokesh Praises Govt Teacher | కౌసల్య టీచర్ వినూత్న బోధనపై మంత్రి నారా లోకేశ్ ఫీదా డిసెంబర్ 5న…
