
మాంజ్రి గ్రామంలో బీజేపీ మాజీ ఎమ్మెల్యే దిష్టిబొమ్మ దహనం
మాంజ్రి గ్రామంలో జాతీయ రహదారి పై బీజేపీ మాజీ ఎమ్మెల్యే తన్విదర్ సింగ్ దిష్టిబొమ్మ దహనం చేశారు. కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ముధోల్ నియోజకవర్గ నాయకులు షిందే ఆనందరావు పటేల్, ప్రజాస్వామ్య బద్ధమైన వ్యక్తిగా ఉంటూ అప్రజాస్వామిక వ్యాఖ్యలు చేయడం బాధాకరమని అన్నారు. ఆయనను బీజేపీ నుండి వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఢిల్లీ మాజీ ఎమ్మెల్యేను అరెస్టు చేసి చట్టరిత్య చర్యలు తీసుకోవాలని…