ఉత్తరాంద్ర భక్తుల ఇలవేల్పు శ్రీ పైడితల్లి అమ్మవారి పండుగ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆదేశాలు మేరకు అన్ని సేకళ ను కలుపుకొని ముందుకు సాగాలని ఉత్సవంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ప్రయత్నించాలి అని చెప్పారు ఆలయ ధర్మకర్త మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతి.ఎంఎల్ఏ అతిథి గజపతి.మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఉత్సవ ఏర్పాట్లను పరిశీలించారు అని ఆలయ ఇఓ చెప్పారు.
ఉత్తరాంద్రలో శ్రీ పైడితల్లి అమ్మవారి ఉత్సవం
