Thursday, April 9, 2026
Chat on WhatsApp
HomeAndhra Pradeshభీమవరప్పాడులో ఇసుక మాఫియా దాడి

భీమవరప్పాడులో ఇసుక మాఫియా దాడి

-

Chat on WhatsApp

జి.కొండూరు మండలంలోని భీమవరప్పాడు గ్రామంలో ఇసుక కేంద్రంగా కోట్లాట. ఇసుక ఉచితం కావడంతో గృహనిర్మాణం కోసం వాగులో ఇసుక కోసం వెళ్ళిన వారిపై ఇసుక మాఫియా దౌర్జన్యం, ఇటుక రాళ్ళతో దాడి. పలువురికి గాయాలు, మైలవరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భాదితులు. తాము తప్ప వేరొకరు వాగులో ఇసుక తోలడానికి వీల్లేదని ఇసుక మాఫియా నిర్వాహకులు తమపై దాడికి దిగారని వాపోతున్న భాదితులు. అర్థరాత్రి ఇసుక బయటి ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపణ.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Ayush Shetty celebrates after reaching the quarterfinals of the Badminton Asia Championships

Ayush Shetty Quarterfinals | సీనియర్లు ఫెయిల్.. భారత ఆశలు నిలబెట్టిన ఆయుష్ శెట్టి

Ayush Shetty Quarterfinals: చైనాలో జరుగుతున్న ప్రతిష్ఠాత్మక బ్యాడ్మింటన్ ఆసియా ఛాంపియన్‌షిప్స్‌లో భారత యువ షట్లర్ ఆయుష్ శెట్టి అద్భుత ప్రదర్శనతో క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. 20 ఏళ్ల ఆయుష్, చైనీస్ తైపీకి చెందిన...
- Advertisement -
Chat on WhatsApp