MP Soyam Bapurao and MLA Bojju Patel inaugurated a new health center and secondary school in Pembi, aiming to benefit remote tribal communities with education and healthcare.

పెంబిలో కొత్త ఆరోగ్య కేంద్రం, పాఠశాల ప్రారంభం

నిర్మల్ జిల్లా పెంబి మండల కేంద్రంలో 1.50  కోటి యాభై లక్షల రూపాలతో నూతన నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని 1.50 లక్షలతో భవనాన్నీ నిర్మించారు.అలాగే జిల్లా సెకండరీ పాఠశాలను 1.20 లక్షలతో నిర్మించి రెండు భవనాలను నేడు ఎంపీ సోయం బాపురావు,MLA బొజ్జు పటేల్,జిల్లా కలెక్టర్ అభిలాస్ అభినవ్ లు ప్రారమించారు.. పెంబి మండల కేంద్రంలోని మారుమూల అటవీ ప్రాంతంలో గ్రామాల ప్రజలకు మరియు చదువుకునే పిల్లలకు ఉపయోగ పడే విదంగా రాష్ట్ర,కేంద్ర ప్రభుత్వాలు ప్రజలకు…

Read More
As part of the Amar Veer Memorial Week, District SP Janaki Sharma led a bike rally to honor police sacrifices and promote public safety.

అమరవీరుల సంస్మరణలో బైక్ ర్యాలీ

పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా పట్టణంలో జిల్లా ఎస్పీ జానకి షర్మిల బైక్ ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ ప్రజారక్షణలో శాంతి భద్రతల పరిరక్షణలో నిబద్ధత విధి నిర్వహణ చేస్తూ ప్రాణాలు సైతం లెక్కచేయకుండా సైనికుల్లాగా ముందుకు సాగుతున్న పోలీసుల కృషి అభినందనీయమని, ప్రజా క్షేమం కోసం పనిచేస్తూ అమరులైన వారి త్యాగాలను స్మరించుకునేలా ప్రతి సంవత్సరం పోలీస్ ఫ్లాగ్ డే నిర్వహిస్తున్నామని, అమరుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకొని ప్రజలతో మరింత మమేకమై…

Read More
An Open House event organized by DSP Gangareddy highlighted police performance, showcasing the 100 Dial call system and communication methods to students from Prince and Vijaya High Schools.

ఓపెన్ హౌస్ కార్యక్రమంలో విద్యార్థుల భాగస్వామ్యం

పోలీస్ అమరవీరుల సంస్కరణ వారోత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని రూరల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆదేశాల మేరకు డిఎస్పి గంగారెడ్డి ఓపెన్ హౌస్ కార్యక్రమంలో ప్రిన్స్ హై స్కూల్, విజయ హై స్కూల్ చెందిన విద్యార్థులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా డిఎస్పి గంగారెడ్డి మాట్లాడుతూ పోలీస్ అమరవీరులను స్మరించుకుంటూ చేస్తున్న ఈ కార్యక్రమాల ద్వారా పోలీస్ శాఖ పనితీరు ప్రజలకు విద్యార్థిని విద్యార్థులకు తెలిపే విధంగా ప్రదర్శన ఉందని 100 డయల్ కాల్…

Read More
Monkey Attack in Khanapur Claims Woman's Life

ఖానాపూర్‌లో కోతుల దాడి, మహిళ మృతి

ఖానాపూర్ పట్టణంలోనీ విద్యానగర్ కాలనికి చెందిన బోగోని లక్ష్మి అనే మహిళ కోతులదాడికి మృతి చెందింన విషయం తెలిసిందే,తన ఇంటి ముందు కూచొని ఉన్న తను ఒక్కసారిగా ముకుమ్మదడిగా వచ్చిన కోతుల గుంపును చూసి ఇంటి లోపలి పరిగెత్తుకుంటూ భయపడి వెళ్లగా కింద పడి అక్కడిక్కడే మృతి చెందీంది. ఇప్పటికే ఎన్నోసార్లు ఇలాంటి దాడులు జరిగిన చూసి చూడనట్టు పట్టించుకోనీ మున్సిపాలిటీ అధికారులు కాలనిలో జీవిస్తున్న ఉన్న ఇండ్ల లోకి చొరబడి విరాంగం చేస్తున్నాయని, పట్టణంలోని మహిళలు…

Read More
A mega blood donation camp was held in Bhainsa by the police to honor martyrs, with ASP Avinash Kumar and officers participating to highlight their sacrifices.

భైంసాలో పోలీస్ అమరవీరుల సంస్మరణలో రక్తదాన శిబిరం

నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమాలలో భాగంగా అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ భైంసా డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో బుధవారం ఏరియా ఆసుపత్రిలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శిబిరంలో ఏ ఎస్ పి అవినాష్ కుమార్ సీఐ లు, ఎస్సైలు, కానిస్టేబుల్ పాల్గోనీ రక్త దానం చేశారు.ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ.. సమాజం కోసం, దేశం కోసం, రేపటి తరాల మంచి భవిష్యత్తు కోసం ప్రాణత్యాగాలు చేశారని…

Read More
Four students from the Bhainsa Social Welfare Boys Hostel went missing, raising concerns among parents.

భైంసా బాలుర వసతి గృహంలో విద్యార్థులు మిస్సింగ్

నిర్మల్ జిల్లా భైంసా సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహంలో మంగళవారం ఉదయం చరణ్ 6 వ తరగతి,రాకేష్, 8వ తరగతి,కేశవ్ 6వ తరగతి,ఈశ్వర్ 5 వ తరగతి అనే 4 గురు విద్యార్థుల మిస్సింగ్ అయ్యారు.ఇది తెలుసుకున్న పిల్లల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.తల్లి తండ్రులకి సమాచారం ఇవ్వడంలో హాస్టల్ వార్డెన్, వాచ్మెన్ నిర్లక్షం వహించారంటూ పేరెంట్స్ వాపోతున్నారు.విద్యార్థుల మధ్య నిన్న రాత్రి గొడువ జరిగినట్లు అక్కడి మరో విద్యార్థి పేర్కొన్నారు. ఏప్పటిలాగే రోజు ప్రొద్దున పిల్లలకి…

Read More
An Open House program was conducted at Khanapur Police Station to commemorate police martyrs, focusing on crime investigation processes and weapon usage for students.

ఖానాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఓపెన్ హౌస్ కార్యక్రమం

నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణ కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో సీఐ సైదారావు ఆధ్వర్యంలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ వేడుకల్లో భాగంగా మంగళవారం రోజు ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించారు .ఈ సందర్భంగా విద్యార్థులకు పోలీసులు నిర్వహించే కేసుల దర్యాప్తు,ఆయుధాల వినియోగం గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై రాహుల్ గైక్వాడ్ పోలీసు సిబ్బంది ఉన్నారు.

Read More