నిర్మల్ జిల్లాలో తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె
తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘ ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లాలో నిరవధిక సమ్మె కొనసాగుతోంది. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు చేపట్టిన ఈ సమ్మెకు ఈరోజు 11 రోజులు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఉద్యోగులు రోడ్లు ఊడుస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు. తమ సమస్యలపై ప్రభుత్వ స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగులు మాట్లాడుతూ, గత ప్రభుత్వాలు తమ సమస్యలను పరిష్కరించలేకపోయాయని, అయితే ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ దీక్షా శిబిరానికి వచ్చి…
