In Khammam, Agriculture Minister Tumma Nageswar Rao inaugurated a cotton purchase center, addressing farmers' challenges due to heavy rains and encouraging alternative crops. Content in Telugu: ఖమ్మం రూరల్ మండలం గుర్రాలపాడులో సీసీఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో, తుమ్మల మాట్లాడుతూ అధిక వర్షాల కారణంగా పంట దిగుబడి తగ్గి రైతులు కష్టాల్లో ఉన్నారని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 44 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. సీసీఐ కేంద్రాలను జిల్లా అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలించి, రైతులకు నష్టం జరగకుండా చూసుకోవాలని ఆయన సూచించారు. ప్రయివేటు వ్యాపారులు కూడా మద్దతు ధరకే రైతుల నుంచి పత్తి కొనుగోలు చేయాలని తుమ్మల అన్నారు. మిర్చి, పత్తికి వాతావరణ పరిస్థితులు అనుకూలం కాకుండా ఉండడం రైతులపై ప్రభావం చూపుతోందని తెలిపారు. రైతులు ఆయిల్ పామ్ సాగిస్తే మార్కెటింగ్ సమస్యలు ఉండవని, రాష్ట్రం మొత్తం ఆయిల్ పామ్ పై దృష్టి సారిస్తున్నారని మంత్రి చెప్పారు.

పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభం

ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం గుర్రాలపాడులో సీసీఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తుమ్మల మాట్లాడుతూ అధిక వర్షాల వల్ల పంట దిగుబడి తగ్గి రైతులు కష్టాల్లో ఉన్నారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 44 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారని,సీసీఐ కేంద్రాలను జిల్లా అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలించి రైతులకు నష్టం జరగకుండా చూడాలని అన్నారు.ప్రయివేటు వ్యాపారులు కూడా మద్దతు…

Read More
Ministers Ponguleti Srinivas Reddy and Tummala Nageswara Rao attended the swearing-in ceremony of Maddualpalli Agricultural Market Chairman Bairu Harinath Babu.

మద్దులపల్లి వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ప్రమాణ స్వీకారోత్సవం

ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం మద్దులపల్లి వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గా బైరు హరినాథ్ బాబు మరియు పాలక వర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ముఖ్య అతిథిలుగా రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ నూతన వ్యవసాయ కమిటీకి శుభాకాంక్షలు తెలియచేశారు. రాబోయే మూడు నెలల్లోనే ఈ మార్కెట్ యార్డ్ నిర్మాణం…

Read More
The foundation stone for the Young India Integrated Residential School was laid in Khammam district, focusing on quality education and infrastructure for students.

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల శంకుస్థాపన

ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం పొన్నెకల్లులో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణ పనులనికి రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపి రామసహయం రఘురాం రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వర రావు, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ విద్యార్థిని విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ మన రేవంత్ రెడ్డి ప్రభుత్వం 28 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు…

Read More
In Khammam district, Minister Ponguleti Srinivasa Reddy released free fish seeds at the Paleru Reservoir, ensuring support for fishermen affected by the recent rains and promising additional assistance.

పాలేరు జలాశయంలో ఉచిత చేప పిల్లల విడుదల

ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు జలాశయంలో రాష్ట్ర ప్రభుత్వం అందించే ఉచిత చేప పిల్లలని రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపి రామసాహాయం రఘురాం రెడ్డి, రాష్ట్ర మత్యశాఖ చైర్మన్ మెట్టు సాయి కుమార్, నీటి పారుదల చైర్మన్ మువ్వా విజయ బాబు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పొంగులేటి మాట్లాడుతూ ఇందిరమ్మ రాజ్యంలో కుల వృతులని ప్రోచిహించే దానిలో భాగంగా మత్య కారులకి ఉచిత చేప పిల్లలని…

Read More
In Khammam district, villagers blocked a chemical tanker after it was discovered mixing harmful chemicals into the Munneru water. Locals demand action against offenders.

ఖమ్మంలో కెమికల్ ట్యాంకర్‌ను అడ్డుకున్న గ్రామస్తులు

ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం గుదిమళ్ల వద్ద కెమికల్ ట్యాంకర్ లారీ ని గ్రామస్తులు అడ్డుకున్నరు.గత రాత్రి రెండు లారీల్లో తీసుకొచ్చిన కెమికల్ ను మున్నేరు నీటిలో కలుపుతుండగా మత్స్యకారులు గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడకు చేరుకున్న గ్రామస్తులు మున్నేటిలో కెమికల్ కలపకుండా అడ్డుకుని పోలీసులకు సమాచారం అందించారు.ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కెమికల్ లారీని స్టేషన్ కు తరలించారు.మున్నేరు నీటిలో కెమికల్ కలపడం వల్ల నీరు విషతుల్యమై పశువులు,గొర్రెలు మృత్యువాత పడుతున్నాయని గ్రామస్తులు…

Read More
The Engili Flower Bathukamma celebration in Khammam marks the vibrant start of the festival, showcasing cultural richness and unity.

ఎంగిలిపూల బతుకమ్మ వేడుక ఖమ్మంలో ఘనంగా

ప్రపంచమంతా పూలతో పూజిస్తే… పూలను పూజించే గొప్ప సంస్కృతి మనది. ప్రకృతి ఆరాధించే మహోన్నత వారసత్వానికి ప్రీతిక మన బతుకమ్మ. పండగ. పండగ అమావాస్య మొదలు దుర్గాష్టమి వరకు ఈ మహోన్నత వేడుక జరుగును. మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మను పేరుస్తారు. సాధారణంగా అమావాస్య రోజు ఎంగిలిపూల బతుకమ్మను పేరుస్తారు ఆరోజు నుండి ప్రారంభం అయ్యే బతుకమ్మ సందడి తొమ్మిది రోజులు జరుగుతుంది. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి లో మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ వేడుకను ఘనంగా…

Read More
ఖమ్మం జిల్లా నేతల ప్రమాణ స్వీకార కార్యక్రమం, రైతుల సంక్షేమంపై చర్చలు జరుపబడినది. ముఖ్యమంత్రులు, కాంగ్రెస్ నాయకులు అభివృద్ధి చర్యలను వివరించారు.

ఖమ్మం జిల్లా నూతన వ్యవసాయ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం

ఖమ్మం జిల్లా నేలకొండపల్లి వ్యవసాయ మార్కెట్‌లో నూతన కమిటీ అధ్యక్షుడు వెన్న పూసల సీతారాములు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరయ్యారు. కాంగ్రెస్ శ్రేణులు వీరికి ఘన స్వాగతం పలుకగా, రాష్ట్రంలో రైతుల అభ్యున్నతికి చేపట్టిన చర్యలపై చర్చ జరిగింది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, నూతన వ్యవసాయ కమిటీ పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవల జరిగిన భారీ…

Read More