In Khammam district, MLA Matt Ragamayi inaugurated a cotton purchase center, highlighting Telangana's support for farmers with financial assistance.

EML మట్ట రాగమయి పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభం

ఖమ్మం జిల్లా తల్లాడ మండలం తల్లాడ మేజర్ పంచాయతీలో ఈరోజు సత్తుపల్లి ఎమ్మెల్యే మట్ట రాగమయి దయానంద్ జిన్నింగ్ ఇండస్ట్రీస్ C.C.I పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం క్వింటాకు 7521 రూపాయలు అందిస్తుందని తెలిపారు తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డి గారు మరియు వ్యవసాయ శాఖ మంత్రివర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో రైతులకు ఎన్నో ప్రభుత్వ పథకాలు అమలవుతున్నాయని తెలిపారు కార్యక్రమంలో కల్లూరు AMC…

Read More
Minister Ponguleti Srinivasa Reddy's birthday saw grand celebrations across Khammam district with blood donation camps, cake cutting, and charity events

రెవెన్యూ మంత్రి పొంగులేటి పుట్టినరోజు వేడుకల సందడి

ఖమ్మం జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పుట్టిన రోజు సందర్భంగా జిల్లా వ్యాప్తంగా తన అభిమానులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాలేరు నియోజకవర్గం మంత్రి క్యాంపు కార్యాలయంలో రక్త దాన శిబిరాన్ని క్యాంపు కార్యాలయం ఇంచార్జీ తంబూరి దయాకర్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం కేకు కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం ఇంచార్జీ దయాకర్ రెడ్డి మాట్లాడుతూ అందరూ ఆప్యాయంగా శీనన్న అని…

Read More
In Khammam district's Mudigonda, Deputy CM Mallu Bhatti Vikramarka laid the foundation for various development projects worth ₹19.75 crores

ముదిగొండలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన

ఖమ్మం జిల్లా ముదిగొండలో పలు గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క శంకుస్థాపన చేశారు. ఆయనకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.ముదిగొండ మండలంలో మొత్తం 19.75 కోట్ల రూపాయలతో పలు బిటి రోడ్డు నిర్మాణం పనులకి శంఖుస్థాపన చేశారు.ముందుగా ఆయన ముదిగొండ మండలం చిరుమర్రి నుండి వెంకటాపురం వరకు బిటి రోడ్డు నిర్మాణం కొరకు శంఖుస్థాపన చేశారు.శంఖుస్థాపన చేసిన పనులని త్వరిత గతిన పూర్తి చేయాలని అధికారులకి…

Read More
In Penuballi’s Neeladri Temple, Karthika Masa Abhisheka Mahotsavam will be held from Nov 2 to Dec 1, 2024. MLA Mutt Raghavaiah unveiled the event poster with leaders, temple officials, and devotees.

నీలాద్రి దేవాలయంలో కార్తీక మాస అభిషేక మహోత్సవం ప్రారంభం

ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం అటవీ ప్రాంతంలో వెలిసిన నీలాద్రి దేవాలయంలో కార్తీక మాసం సందర్భంగా 2-11-2024 నుండి 1-12-2024 వరకు జరుగు కార్తీక మాస అభిషేక మహోత్సవం పోస్టర్ను ఎమ్మెల్యే మట్ట రాగమయి ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడుమట్ట దయానంద్,సత్తుపల్లి ఏఎంసి చైర్మన్దోమ ఆనంద్, నీలాద్రి ఆలయ ఈవోరమణ,చైర్మన్చీకటి చిన్నస్వామి,ఆలయ డైరెక్టర్లు, అర్చకులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Read More
A tragic bike accident in Khammam district resulted in the death of a 42-year-old man, Panduranga Chari, who was hit by a lorry while riding.

ఖమ్మంలో లారీ బైక్ ఢీకొనడంతో వ్యక్తి మృతి

ఖమ్మం జిల్లా వేంసూరు మండలం కల్లూరు గూడెం గ్రామం వద్ద లారీ బైక్ ఢీకొనగా బైక్పై వెళ్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు మృతుడు వేంసూరు మండలంఅడసర్లపాడు గ్రామానికి చెందిన తాటికొండ పాండురంగ చారి 42 సంవత్సరాలుగా గుర్తించారు. మృతుడికి భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు. మృతుడు మర్లపాడు లోని ఫౌండ్రీలో పనిచేస్తున్నాడు. సంఘటన స్థలానికి వచ్చిన వేంసూర్ ఎస్సై సంఘటన జరిగిన తిరు ను పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు మృతదేహాన్ని సత్తుపల్లి ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు.

Read More
Police arrested six suspects near Venkateswara Swamy Temple in Vemsoor, Khammam district, foiling an attempted theft. Tools and stolen goods were recovered.

వేంసూర్‌లో టెంపుల్ దొంగతనానికి ప్రయత్నిస్తున్న ఆరుగురు అరెస్ట్

ఖమ్మం జిల్లా వేంసూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కందుకూరు గ్రామంలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ వద్ద కొద్దిమంది వ్యక్తులు రెండు బైకులపై అనుమానస్పదంగా తిరుగుతున్నారని సమాచారం రాగా వేంసూర్ ఎస్సై సిబ్బందితో టెంపుల్ వద్దకు వెళ్ళగా పోలీసు వారిని చూసి అట్టి వ్యక్తులు పారిపోవుటకు ప్రయత్నించగా, ఎస్సై గారు మరియు సిబ్బంది బైక్లతో పారిపోతున్న ఆరుగురు వ్యక్తులను పట్టుకొని విచారించగా వారు కందుకూరి వెంకటేశ్వర స్వామి టెంపుల్ లో దొంగతనం చేయడానికి రెక్కీ చేస్తున్నారని దొంగతనం చేయడానికి…

Read More
Natco Company educated farmers in Rayigudem about pesticide usage, launching "Glanz," a new pesticide that protects crops and ensures high quality at affordable rates.

రాయిగూడెం లో నాట్కో సంస్థ పురుగుమందుల అవగాహన శిబిరం

ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం రాయిగూడెం గ్రామంలో నాట్కో కంపెనీ ఆధ్వర్యంలో రైతులకు పురుగుమందుల వాడకం పై అవగాహన కల్పించారు. నాట్కో కంపెనీ మొదటగా మనుషుల కోసం మందులు తయారు చేసేదని గత మూడు సంవత్సరాల క్రితం నుంచి రైతులు సాగు చేసారు. పంటల కోసం అతి తక్కువ ధరకు పురుగు మందులను తయారు చేసి అందిస్తుందని వారు తెలిపారు. కొత్తగా ఉత్పత్తిన చేసిన గ్లాంజ్ అనే పురుగు మందును రైతుల సంక్షేమలో లాంచ్ చేశారు.గ్లాంజ్ అన్ని…

Read More