Village head Mohan Reddy celebrated Dasara with special pujas to Lord Lakshmi Venkateswara, marking the triumph over evil and fostering community spirit.

దసరా పండుగ సందర్భంగా గ్రామ పెద్ద కాపు మోహన్ రెడ్డి ప్రత్యేక పూజలు

చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే విజయదశమి పండుగను ఘనంగా నిర్వహించుకోవాలని గ్రామానికి నూతనంగా ఎన్నుకోబడిన గ్రామ పెద్ద కాపు గా,,, ఎన్నుకోబడి నా మెరుగు మోహన్ రెడ్డి, ముందుగా దసరా పండుగను పురస్కరించుకొని తన గ్రామంలో వెలసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామికి కుటుంబ సభ్యులతో కలిసి వైదిక అర్చకుల మంత్రాచరణ నడుమ స్వామివారికి ప్రత్యేక పూజలు జరుపుకొని 60 వేల రూ// కుంభ కిరీటాన్ని వెంకటేశ్వర స్వామికి ఆవిష్కరించారు, బరంపూర్ గ్రామానికి పెద్ద…

Read More
MLA Anil Jadhav attended a cheque distribution program in Thalamadugu, handing out a total of ₹15,01,740 to beneficiaries. He urged the government to fulfill its promises without deception.

తలమడుగులో చెక్కుల పంపిణీ కార్యక్రమం

తలమడుగు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన చెక్కుల పంపిణీ కార్యక్రమానికి బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ ముఖ్యఅతిథిగా హాజరయి మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన 15 మంది లబ్ధిదారులకు రూ. 1,00,116/- చొప్పున మొత్తం రూ. 15,01,740/- లను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాధవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను పక్కదోవపట్టించడానికే కొత్త ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. ప్రజలను మోసం చేయకుండా ఇచ్చిన హామీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు. మహిళలు ఎప్పటికప్పుడు కళ్యాణ…

Read More
In Sunkidi village, NABARD officials visited the Farmer Agrimatu cooperative, emphasizing the need for accessible agricultural services and support for farmers' needs.

సుంకిడి గ్రామంలో నాబార్డ్ అధికారుల సందర్శన

అదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం సుంకిడి గ్రామంలో ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో నడుస్తున్న ఫార్మర్ అగ్రిమాటును నాబార్డ్ డీజీఎం స్వాతి మరియు డీడీఎం రాహుఫ్ సందర్శించారు, ఈ సందర్భంగా అగ్రిమాత లావాదేవులకు అడిగి అడిగి తెలుసుకున్నారు ప్రజలకు అన్ని అందుబాటులో ఉంచాలన్నారు, లాభాలో బాట్లలో నడుస్తూ ప్రజలకు సేవలు చేస్తూ వ్యవసాయ సహకార సంఘాన్ని ఆర్థికంగా బలోపేతం చేయాలని దినదిన అభివృద్ధి చెందుతూ వ్యవసాయదారులకు అన్ని రకాల గింజలు మందులు సరఫరా చేస్తూ వారికి సమయపాలనలో…

Read More
The newly constructed additional rooms at Sai Lingi Old Age Home in Adilabad district were inaugurated, emphasizing the importance of providing a supportive environment for the elderly.

వృద్ధాశ్రమంలో అదనపు గదుల ప్రారంభోత్సవం

అదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని సాయి లింగి వృద్ధాశ్రమంలో నూతనంగా నిర్మించిన అదనపు గదులని కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా పాలన అధికారి రాజర్ష షా, ముందుగా ఆయన వృద్ధాశ్రమం సభ్యులకు స్వాగతం పలికారు వృద్ధాశ్రమంలో ఉన్న సాయిబాబా విగ్రహానికి పూలమాలలు వేసి వేద పండితుల మధ్య పూజలు జరిపించారు, వృద్ధులకు వారి పట్ల శ్రద్ధ వహిస్తూ వారికి మంచి ఆహల్యమైన వాతావరణంలో ఉండాలని సమయపాలన పాటిస్తూ వారికి మంచి యోగ ము వాకింగ్ చేస్తూ ఆరోగ్య…

Read More
The Women's Congress in Telangana demands a public apology from KTR over derogatory remarks against Minister Konda Surekha, protesting at Srinivasa Reddy's office.

కేటీఆర్ క్షమాపణ కోరేలా మహిళా కాంగ్రెస్ నిరసన

తెలంగాణ రాష్ట్ర దేవాదాయ అట‌వీ శాఖా మంత్రి కొండా సురేఖను కించ ప‌రిచేలా సోష‌ల్ మీడియాలో వ్యాఖ్య‌ల‌పై జిల్లా మ‌హిళా కాంగ్రెస్ విభాగం భ‌గ్గుమంది. దీనికి మూల కార‌ణమైన మాజీ మంత్రి సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ బేష‌ర‌తుగా బ‌హిరంగ క్ష‌మాప‌ణ చెప్పాల‌ని జిల్లా మ‌హిళా కాంగ్రెస్ అధ్య‌క్షురాలు మంచిక‌ట్ల ఆశ‌మ్మ డిమాండ్ చేసారు. గురువారం కంది శ్రీ‌నివాస రెడ్డి క్యాంపు కార్యాల‌య ఆవ‌ర‌ణ‌లో పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణుల‌తో క‌లిసి నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న నిర్వ‌హించారు.కేటీఆర్ కు వ్య‌తిరేకంగా…

Read More
A Max pickup vehicle crashed into side pillars, killing five, including three children. Three others sustained serious injuries and were shifted to RIMS.

మేకలగండి జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం

గుడిహత్నుర్ మండలం మేకలగండి జాతీయ రహదారిపై అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం చెందారు. మాక్స్ పికప్ వాహనం సైడ్ పిల్లర్లను ఢీకొట్టి వేగంగా దూసుకుపోయింది. వాహనం పూర్తిగా ధ్వంసమైంది. ఈ ప్రమాదంలో ముగ్గురు చిన్నారులతో సహా ఐదుగురు మృత్యువాత పడ్డారు. మరో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. మృతులు మొజుద్దీన్ (60), మొయినొద్దీన్ (40), అలీ (8), ఉస్మానొద్దీన్ (10), ఉస్మాన్ (12) గా గుర్తించారు. ఈ దుర్ఘటనలో గాయపడ్డవారిని వెంటనే రిమ్స్…

Read More
A meeting chaired by Damodhar Reddy discussed initiatives for farmers in Thalamadugu. Emphasis was placed on timely fertilizer delivery and financial support.

తలమడుగు వ్యవసాయ సహకార సంఘం సమావేశం….. రైతుల అభివృద్ధికి కొత్త చర్యలు…..

ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం తలమడుగు ఆధ్వర్యంలో చైర్మన్ దామోదర్ రెడ్డి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సమగ్ర అభివృద్ధి కోసం అవసరమైన నిర్ణయాలు తీసుకోవడానికి ప్రత్యేకంగా చర్చలు జరిగాయి. ఐదు సంవత్సరాలకు రెండు సంవత్సరాలకు ఒకసారి జమా ఖర్చుల వివరాలు సవరించనున్నట్లు చైర్మన్ ప్రకటించారు. ఇది వ్యవసాయ కార్యకలాపాల నిర్వహణకు మరింత స్పష్టతనిస్తుంది. రైతులకు సమీపంలోనే సకాలంలో ఫర్టిలైజర్ అందించడం కోసం క్లస్టర్ వైస్‌గా ఎరువులు పంపిణీ చేస్తున్నామని చైర్మన్ తెలిపారు. ఇది…

Read More