Sri B. Vemula Veerareddy Degree College celebrated its 45th anniversary with esteemed guests highlighting the importance of skill-based education.

శ్రీ బీజ వేముల వీరారెడ్డి డిగ్రీ కళాశాల 45వ వసంతం వేడుక

బద్వేల్ పట్టణంలోని ప్రముఖ విద్యాసంస్థలైన శ్రీ బీజ వేముల వీరారెడ్డి డిగ్రీ కళాశాలను స్థాపించి నేటికీ 44 వసంతాలు పూర్తిచేసుకుని 45వ వసంతంలోనికి అడుగుడిన సందర్భంగా ఘనంగా వేడుకలను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా యోగివేమన విశ్వవిద్యాలయ ఆచార్య కృష్ణారెడ్డి , బద్వేల్ కళాశాలల సెక్రటరీ మరియు తెలుగుదేశం పార్టీ యువ నాయకులు కె.రితేష్ కుమార్ రెడ్డి గార్లు విచ్చేసి కళాశాల స్థాపకుడు శ్రీ బీజ వేముల వీరారెడ్డి గారి చిత్రపట మునకుపూలమాలవేసీ జ్యోతి…

Read More
Residents of Akkalareddipalle urge officials to distribute government land to landless SC families, as they face obstacles in accessing it.

అక్కలరెడ్డిపల్లె లో ప్రభుత్వ భూమి పంపిణీ పై ఆందోళన

కడప జిల్లా పోరుమామిళ్ళ మండల పరిధిలోని అక్కలరెడ్డిపల్లె గ్రామ పొలం 1854 సర్వే నెంబర్ లో ప్రభుత్వ భూమిని అక్కలరెడ్డిపల్లె, కృపానగర్ గ్రామాలకు చెందిన భూమి లేని పేద ఎస్సీలకు పంపిణి చేయాలని గతంలో కలెక్టర్,RDO,MRO ల దృష్టికి తీసుకెళ్లి ఈ భూమితాలుకు సంబంధించిన కంపచెట్లు కూడా కొట్టుకోవడం జరిగింది. కానీ మాకు ఇవ్వకుండా కొందరు అడ్డుపడే ప్రయత్నంలో భాగంగా మేము చెట్లు కొట్టిన భూమిని డోజర్స్ పెట్టి చదును చేయడం జరుగుతుంది. దయచేసి అధికారులు కల్పించుకుని…

Read More
Devotees Visit Goddess Durga During Dussehra in Proddatur

ప్రొద్దుటూరులో దసరా సందర్భంగా అమ్మవారి దర్శనం

కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణం దసరా మైసూరు గా మొదటగా మైసూర్ కాగా రెండవది ప్రొద్దుటూరు రెండో మైసూర్ గా పేరుపొందిన అశేష జనవాహిల మధ్య భక్తాదులందరూ అమ్మవారిని దర్శించుకునేందుకు కుటుంబ సమేతంగా దర్శించుకోవడం జరిగింది అంతేకాకుండా దసరా మొదటి రోజు కావున భక్తతుల అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ప్రొద్దుటూరు ఆర్యవైశ్య సభ అధ్యక్షులు బుసెట్టి రామ్మోహన్ ఉపాధ్యక్షుడు జొన్న గడ్డలు రవీంద్ర కార్యదర్శి నాగేశ్వరరావు కమిటీ సభ్యులు సివి సురేష్ జగన్ ఆర్యవైశ్య…

Read More
Kadapa Collector Shivashankar Lotheti has initiated the AP Darshan educational tour for 10th-grade students, encouraging learning during Dasara holidays.

కడప జిల్లాలో 10వ తరగతి విద్యార్థులకు విజ్ఞాన విహారయాత్ర

కడప జిల్లా కడప కలెక్టరేట్ ఆంధ్ర ప్రదేశ్ దర్శన్ విజ్ఞాన విహారయాత్రను విజయవంతం చేయాలి కడప కలెక్టర్ ఏపీ దర్శన్ పేరుతో 10వ తరగతి విద్యార్థుల విజ్ఞాన విహారయాత్రను విజయవంతం చేయాలని కడప కలెక్టర్ శివశంకర్ లోతేటి అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో ఏపీ దర్శన్ విజ్ఞాన విహారయాత్ర కార్యక్రమంపై ఆయన మాట్లాడుతూ వినూత్నంగా ప్రభుత్వ పాఠశాలలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులను ఎంకరేజ్ చేసేందుకు దసరా సెలవుల్లో కడప నుంచి అరకు దాకా ఏపీ దర్శన్…

Read More
CITU, DYFI, and KVPS leaders held a protest in Badvel against the privatization of the Visakhapatnam Steel Plant, emphasizing job security and regional development.

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన

ప్రజా సంఘాల నాయకులు మండిపడ్డారు CITU,DYFI,KVPS, ఐద్వా మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం బద్వేల్ పట్టణంలోని పోరుమామిళ్ల రోడ్డు నందు ఉన్న గాంధీజీ విగ్రహం దగ్గర నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు జిల్లా కార్యదర్శి కే శ్రీనివాసులు డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ముడియం చిన్ని లు మాట్లాడుతూ….. కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు పైన కడప ఉక్కు పైన తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నది అన్నారు. నాడు విశాఖ ఉక్కు ఆంధ్రుల…

Read More
The Dussehra festivities in Proddatur, renowned as the second Mysore, commenced grandly with cultural programs and traditional rituals, captivating the local community.

ప్రొద్దుటూరు దసరా ఉత్సవాల వైభవం

కడప జిల్లా ప్రొద్దుటూరులో వైభవంగా ప్రారంభమైన దసరా ఉత్సవాలు రెండవ మైసూర్ గా పేరుపొందిన ప్రొద్దుటూరులో శరన్నవరాత్రి (దసరా) ఉత్సవాల అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి శ్రీమత్ కన్యకా పరమేశ్వరి దేవి అమ్మవారి ఆలయం నుంచి 102 మంది సుహాసినిలు కలశాలతో శ్రీ అగస్టేశ్వర స్వామి దేవస్థానానికి వచ్చి వేద పఠనంతో నవంగా తీర్థమును కన్యకా పరమేశ్వరి ఆలయానికి తీసుకొచ్చారుv పూణే , హర్యానా తదితర ప్రాంతాల నుంచి వచ్చిన డప్పు, వాయిద్యాలు ప్రజలను అలరించాయి ప్రజలు దసరా…

Read More
Volunteers from ward and village secretariats in Badvel constituency appeal to the commissioner for release of their pending salaries and job security.

బద్వేల్ వాలంటీర్ల జీతాల బకాయిలపై ఆందోళన

కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలోని గ్రామ సచివాలయ వాలంటీర్లు గత ఐదు నెలలుగా జీతాలు రాకపోవడం వల్ల ఆందోళన చెందుతున్నారు. వారు బద్వేల్ కమిషనర్‌కు మరియు టిడిపి సమన్వయకర్త రితీష్ కుమార్ రెడ్డికి అర్జీ సమర్పించారు. వాలంటీర్లు తమ జీతాలు వెంటనే చెల్లించాలని, అలాగే ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. ఈ సమస్యను పరిష్కరించకపోతే నిరసనలకు సిద్ధమని చెప్పారు. ఏపీ ప్రజా వాలంటరీల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ మాట్లాడుతూ, పాత ప్రభుత్వం గ్రామ సచివాలయ వ్యవస్థను…

Read More