Srikakulam MLA Gondi Shankar emphasized the importance of sports for a bright future and highlighted the state government's new sports policy.

క్రీడలతోనే ఉజ్వల భవిష్యత్తు ….

క్రీడలతోనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని, క్రీడాకారులు క్రమశిక్షణతో మెలిగి ఉన్నతంగా ఎదగాలని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. నగరంలోని ఎన్టీఆర్ మున్సిపల్ మైదానంలో 68వ ఏపీ ఇంటర్ డిస్ట్రిక్ట్ స్కూల్ గేమ్స్ బాస్కెట్ బాల్ 2024-25 అండర్ 19 బాల బాలికల ఛాంపియన్ షిప్ పోటీలను ఎమ్మెల్యే గొండు శంకర్ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తోందని పేర్కొన్నారు. అన్ని రాష్ట్రాలకంటే మిన్నగా ఏపీ స్టోర్ట్స్‌ నూతన…

Read More
Minister Achannaidu urged farmers to embrace technology to increase profits, as efforts are underway to make agriculture sustainable in the region.

రైతుల లాభం కోసం సాంకేతికత వినియోగం అవసరం

వ్యవసాయం లాభసాటిగా మారాలంటే రైతులు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. ఉదయం నుంచి రాత్రి వరకు ఆరుగాలం కష్టపడ్డ రైతులు తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు పొందేలా ప్రణాళిక రూపొందిస్తున్నామని చెప్పారు. ఉత్తర కోస్తాకు అనువైన లాభసాటి వ్యవసాయ విధానాలు అనే అంశంపై ఆచార్య యన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిశోధనా స్థానం, రాగోలు, జిల్లా వ్యవసాయ శాఖ సంయుక్తంగా నిర్వహిస్తున్న “కిసాన్ మేళా” ను రాగోలు వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో…

Read More
MLA Gond Shankar praised Acharya NG Ranga as a tireless champion for farmers during his 124th birth anniversary, highlighting his efforts for agricultural reforms and rural upliftment.

రైతు బాంధవుడు ఎన్జీ రంగా జయంతి వేడుకలు

రైతు బాంధవుడు… పద్మవిభూపణ్ రైతుల కోసం జీవితాంతం అలుపెరగని ఉద్యమాలతో రైతుల వెన్నంటి ఉన్న మహోన్నత వ్యక్తి ఆచార్య ఎన్జీ రంగా అని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. నగరంలోని శాంతినగర్ కాలనీలో ఉన్న గాంధీజీ స్మృతి వనంలో ఆచార్య ఎన్జీ రంగా 124వ జయంతిని పురస్కరించుకొని ఎమ్మెల్యే శంకర్ గురువారం విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏరువాకను జోరువాకగా మార్చి..రైతుల జీవితాలలో వెలుగులు నింపేందుకు చట్టసభల లోపల, వెలుపల అలుపెరుగని పోరాటాలు, ఉద్యమాలు…

Read More
Despite court orders confirming ownership, Ragolu landowners face ongoing harassment and threats from encroachers, leading to a plea for official protection.

రాగోలు గ్రామ భూ వివాదంలో దౌర్జన్యాలకు గురైన యజమానులు

శ్రీ‌కాకుళం జిల్లా రాగోలు గ్రామీణం రాగోలు గ్రామం పెట్రోల్ బంకు సమీపంలో ఉన్న 80 సెంట్ల స్థలం స్థలంకు 1982 సెప్టెంబర్ 4న లచ్చిరెడ్డి హరినాథ్ బాబా అగ్రిమెంట్ చేసుకున్నారు. అగ్రిమెంటు రిజిస్ట్రేషన్ చేయకపోవడం వలన స్పెసిఫిక్ అగ్రిమెంట్ పర్ఫామెన్స్ ఆఫ్ అగ్రిమెంట్ కింద ఓ ఎస్ నెంబర్ 76/85 కింద కేసును నమోదు చేయడం జరిగింది. శ్రీకాకుళం అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జి 1991 ఫిబ్రవరి 8న లచ్చిరెడ్డి హరినాథ్ బాబాకు అనుకూలంగా తీర్పునిచ్చారు. ఆ…

Read More
At the local Palakonda Government High School, Principal Suryanarayana educated students about the dangers of substance abuse, culminating in a rally against drug use.

ప్రభుత్వ పాఠశాలలో మత్తు పదార్థాలపై అవగాహన

స్థానిక పాలకొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాల యందు మత్తు పదార్థాలు వాటి వల్ల కలిగే నష్టాలు గురించి విద్యార్థులకి ప్రధానోపాధ్యాయులు శ్రీమీసాల సూర్యనారాయణ వివరణాత్మక సందేశాన్ని అందించారు. ఈ సందర్భంగా విద్యార్థులందరూ కూడా రహదారి యాత్ర చేస్తూ మత్తు పదార్థ వ్యతిరేక నినాదాలు చెప్పారు. ఉపాధ్యాయులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Read More
In the village festival program at Galapolla, MLA Nimmaka Jayakrishna addressed grievances and directed officials to take immediate action on the reported issues

గ్రామపంచాయతీ పండుగ కార్యక్రమంలో పాలకొండ ఎమ్మెల్యే

సీతంపేట మండల లోని గల పొల్ల గ్రామ సచివాలయం పరిదిలో పల్లె పండుగ కార్యక్రమం లో భాగంగా గ్రీవెన్స్ లో పాల్గున పాలకొండ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ నిమ్మక జయక్రిష్ణ గారు. ఈ కార్యక్రమంలో వచ్చిన సమస్యలు పై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయా శాఖల అధికారులు దిశ నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో పోల్ల గ్రామ సచివాలయం సిబ్బంది మరియు అధికారులు మరియు పాలకొండ నియోజకవర్గ ఎన్డీయే కూటమి నాయకులు పాల్గొన్నారు.

Read More
A grama sabha was held in Ravikantipeta to address issues arising from the land resurvey. MLA Ravikumar guided villagers on submitting applications for resolving concerns.

రావికంటిపేట గ్రామసభలో భూముల రీసర్వే సమస్యలపై చర్చ

ఆమదాలవలస మండలం రావికంటిపేట గ్రామంలో సోమవారం ఉదయం భూముల రీ సర్వే పూర్తయిన గ్రామాలలో సమస్యల పరిష్కారం కోసం గ్రామసభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నియోజకవర్గ ఎమ్మెల్యే కూన రవికుమార్ గారు హాజరై వివిధ అంశాలపై మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన భూముల రీసర్వే కి సంబంధించి ప్రజలకు ఎటువంటి సమస్య ఏర్పడిన దానికి సంబంధించిన దరఖాస్తులను ఏ విధంగా చేసుకోవాలో ఎమ్మెల్యే వివరించారు.

Read More