The chat vendor business in Srikakulam is growing, but there are concerns over quality and hygiene. People are facing health risks due to poor preparation.

శ్రీకాకుళం చాట్ బండి వ్యవహారంలో నాణ్యతా సమస్యలు

శ్రీకాకుళం నగరంలో ప్రకాశ్ చాట్ బండి వ్యాపారం రోజురోజుకు విస్తరిస్తోంది. ఆదాయం పెరిగిపోతున్నా, చాట్ తయారీలో నాణ్యత, పరిశుభ్రత, భద్రత పట్ల పలు ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ బండి వద్ద బంగాళాదుంపలు, వేరుశనగ కాయలు, అరటికాయలను సరైన విధంగా పరిశీలించకుండా ఉపయోగిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. చాట్ తయారీలో ఉపయోగించే ఉడికించిన బంగాళాదుంపలను ఓ వంట పాత్రలో వేసి కాళ్లతో తొక్కడం, ఇదే విధంగా ఇతర పదార్థాలను కలపడం ప్రజల ఆరోగ్యానికి పెద్ద ప్రమాదమని చెప్పారు. ఈ విధంగా…

Read More
Shocking revelations in the murder case of YSRCP leader Chandraiah in Srikakulam. His wife, involved in an extramarital affair, plotted his murder with her lover.

వివాహేతర సంబంధం.. భర్తను హత్యచేసిన భార్య

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం బొబ్బిలిపేటలో వైసీపీ నేత చంద్రయ్య హత్య కేసులో పోలీసులు సంచలన విషయాలను బయటపెట్టారు. చంద్రయ్య భార్య ఈశ్వరమ్మ తన ప్రియుడు బాలమురళీ కృష్ణ సహాయంతో భర్తను హత్య చేయించినట్లు విచారణలో తేలింది. వివాహేతర సంబంధం భర్తకు తెలిసిపోవడంతో తరచూ గొడవలు జరుగుతున్నాయి. చివరకు, భర్తను అడ్డుగా భావించి అతడిని హత్య చేయాలని ఆమె ప్లాన్ వేసింది. హత్యకు ముందు బాలమురళీ కృష్ణ తన బంధువైన అరవింద్ సహాయంతో మరికొందరిని సంప్రదించాడు. ప్లాన్…

Read More
AP GENCO officials conducted a site study in Sarubujjili-Burja areas for the proposed thermal power plant, assessing land and environmental suitability.

ఆముదాలవలసలో థర్మల్ ప్లాంట్ స్థాపనపై భూ పరిశీలన

ఆముదాలవలస నియోజకవర్గంలోని సరుబుజ్జిలి – బూర్జ మండలాల్లో క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్ స్థాపనకు అనుకూలమైన భూస్ధితులు, వాతావరణ పరిస్థితులను అధ్యయనం చేసేందుకు ఏపీ జెన్కో ఆధ్వర్యంలో చీఫ్ ఇంజినీర్ల కమిటీ పర్యటించింది. స్థానిక శాసన సభ్యులు కూన రవి కుమార్ గారి సమక్షంలో ఈ పరిశీలన జరిగింది. ఈ పరిశీలనలో భూమి స్వాధీనం, విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన వనరుల పరిశీలన, భవిష్యత్‌లో పారిశ్రామిక అభివృద్ధిపై ప్రభావం వంటి అంశాలను అధికారుల బృందం విశ్లేషించింది. ఈ ప్రాజెక్ట్…

Read More
Army veteran M. Appalaswamy, with 28 years of service as an NSG Commando, receives a warm welcome and honors upon retirement in his native village.

పదవీ విరమణ అనంతరం గ్రామ ప్రజల సన్మానంతో అప్పలస్వామి గౌరవింత

మెలియాపుట్టి మండలం చోంపపురం గ్రామానికి చెందిన మణిగాం ఎం. అప్పలస్వామి మూడు దశాబ్దాల పాటు దేశ సరిహద్దుల్లో అంకితభావంతో సేవలందించారు. నేషనల్, ఇంటర్నేషనల్ కామాండోగా తన సేవలను ప్రపంచ స్థాయిలో చాటుకున్నారు. 2024 డిసెంబర్ 31న పదవీ విరమణ పొందినప్పటికీ, దేశం కోసం ఎప్పుడు కావాలన్నా సేవలందించడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన అన్నారు. పదవీ విరమణ అనంతరం స్వగ్రామానికి తిరిగివచ్చిన అప్పలస్వామిని గ్రామ ప్రజలు అత్యంత ఘనంగా సన్మానించారు. కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్థులు ఆయనకు స్వాగతం…

Read More
Elephant herds from Odisha's forests have caused crop damage and distress in Bhamini, prompting farmers to demand immediate compensation and safety measures.

భామినిలో ఏనుగుల బీభత్సం, పంట నష్టాలపై పరిహార డిమాండ్

2009వ సంవత్సరంలో ఒడిశాలోని లఖిరేఖల్ అడవుల నుండి వచ్చిన ఏనుగుల గుంపు ఆంధ్రప్రదేశ్‌లోని పాలకొండ నియోజకవర్గంలో పంటల నష్టాలను కలుగజేస్తూ 11 మంది ప్రాణాలను హరించింది. అప్పటి ప్రభుత్వాలు హడావుడిగా స్పందించినప్పటికీ, కాలగమనంలో ఇచ్చిన హామీలను పక్కన పెట్టారు. ప్రస్తుతం భామిని మండలంలో వంశధార నది పరిసర ప్రాంతాల్లో ఏనుగుల గుంపు పంటలపై తీవ్ర నష్టాలను కలిగిస్తోంది. గత వారం రోజులుగా భామినిలోని రైతులు పొలాల్లోకి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. వరి కుప్పలు, నూర్పు చేసిన ధాన్యం,…

Read More
Meliyaputti tribals protest at the Tahsildar office demanding an ITDA center, land rights for podu lands, improved roads, and basic facilities in tribal village

మెళియాపుట్టి గిరిజనుల అభివృద్ధి కోసం ధర్నా

గిరిజనుల అభివృద్ధి కోసం మెళియాపుట్టి ధర్నామెళియాపుట్టి మండల కేంద్రంలో ఐటిడిఏ ఏర్పాటు, గిరిజనుల పోడుభూములకు పూర్తి స్థాయి పట్టాలు, గ్రామాల సమగ్రాభివృద్దికి చర్యలు తీసుకోవాలని గిరిజనులు ఆందోళన చేశారు. ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో మేకలపుట్టి తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ, సీతంపేట జిల్లాలో ఐటిడిఏ ఉన్నప్పటికీ, విభజన తర్వాత శ్రీకాకుళం జిల్లాలో ఐటిడిఏ లేకపోవడం వల్ల గిరిజనులు అభివృద్ధికి దూరమవుతున్నారని చెప్పారు. సమస్యలు పరిష్కరించడానికి అభ్యర్థనలుఇక్కడి గిరిజనులు…

Read More
A tragic accident occurred on the national highway near Bhogapuram, where a van collided with a sand lorry, resulting in a fire. The van cleaner died in the blaze.

జాతీయ రహదారిపై వ్యాన్, ఇసుక లారీ ఢీకొని మంటలు

ప్రమాదం వివరాలుజాతీయ రహదారిపై భోగాపురం సమీపంలో నారు పేట పెట్రోల్ బంకు వద్ద సోమవారం తెల్లవారుజామున జరిగిన ఈ సంఘటనలో, శ్రీకాకుళం వైపు వెళ్తున్న వ్యాన్ ముందు వెళ్తున్న ఇసుక లారీని వెనుక నుంచి ఢీకొంది. ఈ ఢీకొలును వెంటనే వ్యాన్ లో మంటలు చెలరేగాయి. వ్యాన్ క్లీనర్ సజీవ దహనంఈ ప్రమాదంలో, వ్యాన్ క్లీనర్ అక్కడే చిక్కుకుపోయి బయటికి రాలేకపోయాడు. మంటల్లో చిక్కుకున్న క్లీనర్ సజీవంగా దహనమై ప్రాణాలు కోల్పోయాడు. పోలీసుల చర్యలుసిఐ ప్రభాకర్, ఎస్సైలు…

Read More