మానవ హక్కుల దినోత్సవం పై అవగాహనా సదస్సు
రెండవ అదనపు జిల్లా జడ్జి మరియు మండల లీగల్ సర్వీసెస్ కమిటీ అధ్యక్షులు ఎస్. దామోదరరావు మాట్లాడుతూ, మాజిలో ప్రతీ ఒక్కరూ తమ హక్కులను పూర్తిగా తెలుసుకోవాలి అని అన్నారు. మంగళవారం, అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్బంగా, స్థానిక ప్రభుత్వ కళాశాల మృత్యుంజయ అడిటోరియంలో సెట్ విజ్ ఆధ్వర్యంలో అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జడ్జి ఎస్. దామోదరరావు ముఖ్య అతిథిగా పాల్గొని, సమాజంలో వ్యక్తుల హక్కుల పరిరక్షణ మరియు వాటిని అర్థం చేసుకోవడంలో…
