ఉగాదికి పల్లెబాట.. వైసీపీ బలోపేతానికి జోగారావు పిలుపు
వచ్చే ఉగాది నుంచి పల్లెబాట కార్యక్రమాన్ని చేపట్టి, ప్రతి కార్యకర్తను కలిసిపార్వీ బలోపేతానికి కృషి చేయాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని మాజీ ఎమ్మెల్యే జోగారావు తెలిపారు. గ్రామస్థాయిలో పార్టీ అభివృద్ధిని పరిశీలించి, అందరి అభిప్రాయాలను వినడం ప్రధాన లక్ష్యమని అన్నారు. సీతానగరం మండలంలో పార్టీ నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వైయస్సార్సీపీని బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని, ప్రజల వద్దకు వెళ్లి పార్టీ వైఫల్యాలను అర్థం చేసుకుని, భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు….
