పెండింగ్ ఉపాధి బిల్లులపై సిపిఎం నిరసన
ఉపాధి హామీ పథకంలో కూలీలు నెలలు గడుస్తున్నా తమ బిల్లులు అందక తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. ఉపాధి పనులు పూర్తయ్యాక కూడా కూలీలకు చెల్లింపులు చేయకపోవడం అన్యాయమని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కొల్లి సాంబమూర్తి ఆరోపించారు. ఉపాధి హామీ కూలీలు మండుటెండల్లో పని చేసి వేతనం కోసం ఎదురుచూస్తున్నారని, ప్రభుత్వం వారి కష్టాన్ని పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఆరువారాలుగా పెండింగ్లో ఉన్న ఉపాధి బిల్లులను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కేవలం కూలీ…
