International Girl Child Day was celebrated with grandeur at the Giri Mitra office, emphasizing the importance of education and discipline for girls’ future.

అంతర్జాతీయ బాలికా దినోత్సవం వేడుకలు ఘనంగా

శుక్రవారం నాడు గిరి మిత్ర కార్యాలయంలో జరిగిన అంతర్జాతీయ బాలికా దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక ఎమ్మెల్యే విజయ్ చంద్ర, మరియు ఐటీడీఏ పీవో ఆధ్వర్యంలో జరిగింది. ఎమ్మెల్యే మాట్లాడుతూ బాలికలు రేపటి పౌరులుగా వాళ్ళ భవిష్యత్తు తల్లిదండ్రుల చేతిలో, ఉపాధ్యాయుల క్రమశిక్షణతో మెలిగి ఉండాలని ఎమ్మెల్యే అన్నారు. ఐటీడీఏ పీవో మాట్లాడుతూ బాలికలు ఏ విధముగా చదివితే ఉన్నత శిఖరాలు చేరచ్చని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ పిఓ, సూపర్వైజర్లు మరియు ఆశ…

Read More
The District Collector directed officials to ensure fair prices for harvested paddy this Kharif season. A review meeting emphasized preparations for the procurement process.

రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు జిల్లా కలెక్టర్ చర్యలు

రైతులు పండించిన ధాన్యానికి సరైన గిట్టుబాటు ధర లభించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ ఏడాది ఖరీఫ్ లో 2.70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉందని, వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. అందులో 2.20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసేందుకు అనుమతించినట్లు చెప్పారు. ధాన్యం సేకరణలో ముందస్తు ఏర్పాట్లపై జిల్లాస్థాయి ధాన్యం సేకరణ కమిటీ సమావేశం…

Read More
Collector A. Shyam Prasad directed officials to support aspiring women entrepreneurs, aiming to improve their livelihood and living standards through new initiatives.

పారిశ్రామిక మహిళామణుల ప్రోత్సాహం పై కలెక్టర్ సమీక్ష

పార్వతీపురం జిల్లాలో ఔత్సాహిక పారిశ్రామిక మహిళామణులు కావాలని, ఆ దిశగా తగు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. నూతన యూనిట్లను స్థాపించి వారి జీవన ప్రమాణాలు మెరుగుపడాలని పేర్కొన్నారు. జిల్లాలో జీవనోపాదుల కార్యక్రమాలపై సంబంధిత శాఖల అధికారులతో బుధవారం కలెక్టర్ కార్యాలయ సమావేశమందిరంలో జిల్లా కలెక్టర్ సమీక్షించారు.

Read More
MLA Toyaka Jagadeeshwari attended the Sri Bondi Durga Dasara festival in T.K. Jammu village, performing special prayers along with local leaders and villagers.

శ్రీ బోండి దుర్గమ్మ దసరా ఉత్సవాల్లో ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి పాల్గొనడం

పార్వతీపురం మన్యం జిల్లా,జియమ్మవలస మండలం, టి.కె.జమ్ము గ్రామంలో శ్రీ శ్రీ శ్రీ బోండి దుర్గమ్మ దసరా ఉత్సవాల్లో కురుపాం నియోజకవర్గ శాసనసభ్యురాలు శ్రీమతి తోయక జగదీశ్వరి పాల్గొన్నారు. ఎమ్మెల్యే గారికి ముందుగా గ్రామ ప్రజలు మేళా తాళాలు తో ఘనస్వాగతం పలికారు. అనంతరం శ్రీ బోండి దుర్గమ్మ కి ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ అడ్డాకుల సుందర్రావు, పి.టి.మండ మాజీ సర్పంచ్ చలపతిరావు, శంకర్ రావు, మన్మధ, శ్రీను, భారతమ్మ, బుజ్జి…

Read More
In a People's Darbar program led by Uday Shekar in Kuneeru, MLA Toyaka Jagadishwari engaged with citizens, addressing their concerns and promising immediate actions for resolutions.

ప్రజాదర్బార్ కార్యక్రమంలో సమస్యలు పరిష్కరించడానికి చర్యలు

పార్వతీపురం మన్యం జిల్లా, కురుపాం నియోజకవర్గం, కొమరాడ మండలం, కూనేరు గ్రామంలో మండల పార్టీ అధ్యక్షులు ఉదయ శేఖర్ పాత్రుడు అధ్యక్షతన నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో కురుపాం నియోజకవర్గ శాసనసభ్యురాలు శ్రీమతి తోయక జగదీశ్వరి పాల్గొన్నారు. మండల ప్రజల నుండి వినతులను స్వీకరించి, పరిశీలించారు. ప్రజల నుండి అందిన వినతులకు తక్షణ పరిష్కారం జరిగేలా చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. మేజర్ సమస్యలపై తాను ప్రభుత్వంతో మాట్లాడి నిధులు మంజూరు చేయిస్తానని ఈ సందర్భంగా…

Read More
MLA Toyik Jagadishwari inaugurated roadworks to Sri Someshwara Temple in Kotipam, Parvathipuram Manyam district, enhancing accessibility for devotees.

శ్రీ సోమేశ్వర స్వామి దేవాలయానికి రహదారి పనులకు శంకుస్థాపన

పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం కోటిపం పంచాయతీలో గల ప్రముఖ శైవ క్షేత్రమైన శ్రీ సోమేశ్వర స్వామి వారి దేవస్థానమునకు సరైన రోడ్డు సదుపాయం లేనందున కురుపాం ఎమ్మెల్యే తోయిక జగదీశ్వరి కొబ్బరికాయ కొట్టి రహదారి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ రహదారి పనులకు శంకుస్థాపన చేయడం వల్ల దేవుని వద్దకే నేరుగా రోడ్డు వేయడం జరుగుతుంది. ఈ రహదారి పనులకు శంకుస్థాపన చేయడం చాలా ఆనందదాయకమని ప్రజలు హర్షనీయం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం…

Read More
Residents of Thallaburidi village express concerns over encroachments on their crematorium land. They seek urgent action from authorities to reclaim and develop the site.

తాళ్లబురిడి గ్రామంలో స్మశాన వాటిక సమస్య

వివరాల్లోకి వెళ్తే తాళ్లబురిడి గ్రామంలో స్మశాన వాటిక సర్వేనెంబర్; 185 లో మూడు ఎకరాల 88 సెంట్లు గల భూమి ఉండగా కొంతమంది అధికారులు అండదండలతో స్మశాన వాటికనే ఆక్రమించుకోవడం జరిగినది గత కొన్ని సంవత్సరాలుగా ప్రజలు గ్రామంలో ఉండే పెద్దలను అడగడం జరిగినది గ్రామంలో మండల జడ్పిటిసి స్థాయి నాయకులు ఉన్న మా స్మశాన వాటిక అభివృద్ధికి నోచుకోలేదని గ్రామ ప్రజలు వాపోతున్నారు స్మశానంలోకి పాడిని మూసుకొని శవాన్ని తీసుకెళ్లేటప్పుడు అవస్థలు పడుతున్న దృశ్యం గ్రామంలో…

Read More