During Dussehra, over 5,000 devotees participated in the Anna Samarpana program at the Durga Devi Temple in Salur. Local leaders and residents joined in the festivities.

దసరా ఉత్సవాలలో సాలూరు కోటవీధి ప్రత్యేక కార్యక్రమం

దసరా శ్రవణ్ నవరాత్రుల పూర్తిచేసుకుని అన్ని ప్రాంతాల్లో దసరా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు, అందులో భాగంగా సాలూరు కోటవీధిలో గల దుర్గాదేవి ఆలయం వద్ద కోటవీధి జంక్షన్ స్థానికులు వ్యాపారస్తులు కలిసి అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు, ఈ కార్యక్రమానికి ఐదువేల మందికి పైగా భక్తులు పాల్గొని అమ్మవారి యొక్క ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సాలూరు ఎక్స్ జమిందార్ సన్యాసిరాజు, కొనేసి చిన్ని, రేపు మహేశ్వరరావు, జరాజపు సూరిబాబు, వీధి పెద్దలు యువత,మహిళలు పాల్గొన్నారు.

Read More
The ITDA is committed to the development of tribals, inaugurated a cultural center and mini museum to promote tribal arts and heritage.

గిరిజన కళాక్షేత్రం & మినీ మ్యూజియం ప్రారంభం

గిరిజన ప్రాంతాల్లో ఆదివాసీల అభివృద్ధి సాధనకు కృషి చేస్తామని ఐటీడీఏ పిఓ అశుతోష్ శ్రీవాస్తవ అన్నారు. మంగళవారం కురుపాం మండలం నీలకంఠాపురం పంచాయతీలో చింతమానుగూడలో గిరిజన కళాక్షేత్రం & మినీ మ్యూజియంను ప్రారంభించారు. ఈ సందర్బంగా పార్వతిపురం మన్యం జిల్లా ఐటిడిఏ పిఓ ఆశుతోష్ శ్రీ వాస్తవ మాట్లాడుతూ గిరిజన సంస్కృతిని పరిరక్షించడం, గిరిజన మరియు జానపద కళలను ప్రోత్సహించేందుకు అన్ని రకాల ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు. ఏజెన్సీలో గిరిజన యువత ఆర్ధికంగా అభివృద్ధి సాధించేందుకు అండగా ఉంటానని…

Read More
The Tribal Welfare Association protests the uncertain future of Parvathipuram ITDA, demanding better governance, fund allocation, and welfare reforms.

ఐటీడీఏ స్వతంత్రత కాపాడాలని కోరుతూ ధర్నా

జిల్లా ఏర్పాటు తర్వాత పార్వతీపురం ఐటిడిఎ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోందని ఇది ఏమాత్రం సహించేది లేదని గిరిజన సంక్షేమ సంఘం ఉత్తరాంధ్ర ప్రధాన కార్యదర్శి పాలక రంజిత్ కుమార్ హెచ్చరించారు.ఈమేరకు చలో ఐటీడీఏ పేరుతో ఐటీడీఏ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.ఈసందర్భంగా రంజిత్ కుమార్ మాట్లాడుతూ ఐటీడీఏ కు రెగ్యులర్ పీఓ, డీడీ లేకపోతే పాలన ఎలా అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.గిరిజన సంక్షేమం కోసం ఐటీడీఏ కు వచ్చే డబ్బులు గిరిజన సంక్షేమం కోసం మాత్రమే…

Read More
The liquor shop allocation lottery was held under the supervision of district officials, with 1393 applications received for 52 shops. The process was conducted smoothly at the local convention hall.

మద్యం దుకాణాల కేటాయింపు లాటరీ కార్యక్రమం

సోమవారం ఉదయం 8.00 గం.లకు స్థానిక ఎం.ఎ. నాయుడు కన్వెన్షన్ హాలులో ప్రారంభమైన మద్యం దుకాణాలు కేటాయింపు. జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్, జాయింట్ కలెక్టర్ ఎస్. ఎస్. శోభిక, సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, ఎక్సైజ్ శాఖ అధికారుల సమక్షంలో లాటరీ నిర్వహణ. ఎక్సైజ్ శాఖ గెజిట్ సీరియల్ ప్రకారం లాటరీ పద్ధతిలో జిల్లాలోని 52 మద్యం దుకాణాల కేటాయింపు. మాన్యువల్ పద్ధతి ద్వారా డ్రా తీసి దుకాణాల కేటాయింపు ప్రక్రియను నిర్వహిస్తున్న అధికారులు. జిల్లాలోని…

Read More
CPM leaders demand full integration of health secretaries into the health department, calling for a statewide protest on October 14. They seek support for fair work conditions.

సిపిఎం నాయకుల ఆరోగ్య శాఖ పట్ల నిరసన

గ్రామ వార్డు సచివాలయము హెల్త్ సెక్రటరీలను పూర్తిస్థాయిలో వైద్య ఆరోగ్యశాఖ పరిధిలోకి తీసుకురావాలని సిపిఎం నాయకులు తెలిపారు. గ్రామ వార్డు సచివాలయంలో పనిచేస్తున్న హెల్త్ సెక్రటరీలు పూర్తిస్థాయిలో ఆరోగ్య శాఖకు తీసుకురావాలని ఎంపీహెచ్ ఏ పదోన్నతి కల్పించాలని కోరారు. ఈ నేపథ్యంలో అక్టోబరు 14 తేదీన రాష్ట్రవ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల వద్ద ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సిపిఎం నాయకులు తెలిపారు. దాదాపు 60 కి పైగా యాపిల్ తో పని చేపిస్తున్నారని, మా పని భారం మాకు…

Read More
In Kurupam, devotees presented a silver Makara Torana to Sri Malatamma, showcasing community spirit and devotion during the procession led by Kalinga Vaishya Sangham president.

శ్రీ మాలతమ్మ అమ్మవారికి మకర తోరణ సమర్పణ

కురుపాం మండలం లో గిరిజనుల కొంగు బంగారం అయినా శ్రీ మాలతమ్మ అమ్మవారుకి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి కళింగ వైశ్య సంఘం అధ్యక్షులు కొత్తకోట రవీంద్ర కుమార్ ఆధ్వర్యంలో కురుపాం గ్రామంనకు చెందిన పొట్నూరు రవికుమార్ ,గునుపూరు రమేష్ ఊళ్ల సురేష్ గారు,అమ్మవారికి ఇత్తడి మకర తోరణాన్ని ఇరువురి కుటుంబ సభ్యుల సమేతంగా మేళతాళాలతో ఊరేగింపుగా తీసుకుని వెళ్లి అమ్మవారికి సమర్పించారు. మాలతమ్మ అమ్మవారికి భక్తులు సహాయ సహకారాలు అందించడం చాలా ఆనందదాయకం అని ఆలయ…

Read More
CPM leader Reddy Sri Ramamurthy emphasized the rights of tribal people over their land and the need for officials to support their claims, threatening public protests if necessary.

గిరిజన హక్కుల కోసం సిపిఎం నాయకులు బాటలు వేసారు

సిపిఎం నాయకులు రెడ్డి శ్రీరామ్మూర్తి. బడి దేవరకొండ ఎవరు సొత్తు కాదని, గిరిజన ప్రజలకు హక్కు అని ఆయన అన్నారు. ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు వెనక్కి తగ్గాలని, లేనిపక్షంలో ప్రజా పోరాటము చేయడానికి కూడా వెనుకాడబోమని ఆయన అన్నారు. గిరిజన హక్కులు కాపాడడం బాధ్యతగా ఉంటామని ఆయన తెలిపారు. గిరిజనులకు ఇచ్చిన భూములను, మైనింగ్ వరకు ఎలా ఇస్తారనే ఆయన అన్నారు. ఇప్పటికైనా గిరిజన భూములు గిరిజనులకు అప్పజెప్పాలని లేనిపక్షంలో ఈ యొక్క బడిదేవరకొండ విషయంలో ఎంత…

Read More