Wild elephants have been wreaking havoc in Tittiri Panchayat of Parvathipuram Manyam district, prompting calls for intervention and compensation for farmers.

తిత్తిరి పంచాయతీలో అడవి ఏనుగుల దౌర్జన్యం

పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలం తిత్తిరి పంచాయతీలో గత వారం రోజులుగా అడవి ఏనుగుల గుంపు తిష్ట వేసి పంటలను నాశనం చేస్తూ తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి ఇప్పటికైనా అటవీ శాఖ అధికారులు స్పందించి ఏనుగులను తరలించాలని గిరిజన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అటవీ శాఖ మంత్రి అయిన పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి కుంకి ఏనుగులు తీసుకువచ్చి ఈ అడవి ఏనుగులను తరలించేలా చర్యలు తీసుకోవాలని గిరిజన రైతులు కోరుతున్నారు….

Read More
At the Police Martyrs' Remembrance Day in Parvathipuram, SP Madhava Reddy and Collector honored fallen officers with floral tributes and financial aid.

పార్వతీపురంలో పోలీస్ అమరవీరులకు ఘన నివాళి

పార్వతీపురం మన్యం జిల్లాలో ఈరోజు జరిగిన పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం కార్యక్రమం జూనియర్ కాలేజీ గ్రౌండ్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎస్పీ మాధవరెడ్డి, పోలీస్ అమరవీరుల కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా అమరవీరులు చనిపోయిన పోలీసులకు శ్రద్ధాంజలి ఘటిస్తూ అమరవీరులకు నినాదాలు పలుకుతూ ఈ కార్యక్రమం ప్రారంభించారు. ముఖ్య అతిథిగా పార్వతిపురం ఎమ్మెల్యే విజయ్ చంద్ర పాల్గొన్నారు. ఎస్పీ మాధవరెడ్డి మాట్లాడుతూ…

Read More
The High Court dismissed a case against former Deputy CM Pushpa Shreevani regarding her ST status, reaffirming her legal standing and ending a decade-long dispute.

న్యాయమూర్తుల ఆదేశంతో పుష్పశ్రీవాణికి క్లీన్ చిట్

పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గంలో 2019లో ఎమ్మెల్యే గా మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి తో పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే నిమ్మక జయరాజు, గిరిజన సంఘం నాయకుడు నిమ్మక సింహాచలం ఎస్టీ కాదని హై కోర్టు లో కేసు వేసిన విషయం విదితమే ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు పిటిషనర్ చేసిన ఆరోపణలపై ఆధారాలు లేకపోవడంతో ఈనెల 15వ తేదీన హై కోర్టు కేసు కొట్టివేసినట్లు మాజీ ఉప ముఖ్యమంత్రి…

Read More
The ITDA Project Officer emphasized the importance of education and extracurricular activities for students during a surprise inspection at KGBV in Parvathipuram Manyam district.

చదువు మరియు కార్యకలాపాలను ప్రోత్సహించాలి

పార్వతిపురం మన్యం జిల్లాలో అక్టోబర్ 18న చదువుతోపాటు ఇతర కార్యకలాపాలు ఆసక్తి పెంచుకోవాలని ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి సబ్ కలెక్టర్ ఆ సుత్రోస్ శ్రీవత్సవ విద్యార్థులకు పిలుపునిచ్చారు. కొమరాడ మండలంలోని కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయము కేజీబీవీని శుక్రవారం వివో ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థుల హాజరు పట్టిని మరియు ఇతర రిజిస్టర్ లను పరిశీలించి 10వ తరగతి విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. నాణ్యమైన ఆహారం గురించి అడిగి తెలుసుకున్నారు.

Read More
Collector A. Shyam Prasad emphasizes the importance of providing nutritious food and quality education to children in Anganwadi centers, urging cleanliness and stock maintenance.

పార్వతీపురం అంగన్వాడి కేంద్రాల పరిశీలనలో కలెక్టర్ హెచ్చరికలు

పార్వతీపురం మన్యం జిల్లాలో అంగన్వాడి సెంటర్లో పిల్లలకు పౌష్టిక ఆహారము నాణ్యమైన విద్యను అందించాలని కలెక్టర్ ఏ శ్యాం ప్రసాద్ హెచ్చరించారు.పార్వతీపురం మండలం డోక్సెల గ్రామంలో అంగన్వాడి కేంద్రాన్ని కలెక్టర్ శుక్రవారం అకస్మికతనికి చేశారు.అంగన్వాడి కేంద్రాలకు పిల్లలకు సంబంధించిన మందులను శానిటైజను సమగ్ర స్టాకును ఉంచాలని ఆయన హెచ్చరించారు. స్టాకు రిజిస్టర్ లను పరిశీలించి శుభ్రంగా ఉంచాలని ఆయన అన్నారు.

Read More
Collector A. Shyam Prasad emphasizes the importance of preventing anemia in pregnant women and children under five by ensuring proper nutrition.

గర్భిణీల ఆరోగ్యంపై జిల్లా కలెక్టర్ ఆదేశాలు

గర్భిణీలు,ఐదేళ్లలోపు పిల్లలు, కిషోర బాలికల్లో రక్తహీనత లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ సీడిపిఓలను ఆదేశించారు. రక్తహీనత నివారణ పట్ల ప్రత్యేక దృష్టి సారించి, అవసరమైన పౌష్టికాహారం అందించాలని సూచించారు. అవసరమైతే ప్రభుత్వం అనుమతి పొందిన ఇంజక్షన్లు కూడా ఇప్పిస్తామని కలెక్టర్ చెప్పారు. ప్రతి గర్భిణీకి ఒక కార్డు ఇవ్వాలని, ఆమె క్రమం తప్పకుండా తీసుకుంటున్న వాటిని ఆ కార్డు నందు నమోదు చేయాలన్నారు. గర్భిణీలు రక్తహీనతతో ప్రాణాపాయ పరిస్థితి రాకుండా చూడాల్సిన బాధ్యత సీడిపిఓ…

Read More
CPM Party Submits Petition to Reduce Electricity Charges

విద్యుత్ చార్జీలు తగ్గించాలని సిపిఎం పార్టీ వినతి

పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండల కేంద్రంలో గల విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద అక్టోబర్18వ తేదీ అనగా శుక్రవారం పార్వతీపురం మన్యం జిల్లాలోని అన్ని మండల కేంద్రంలో విద్యుత్ కార్యాలయాలు వద్ద వినతి పత్రాలు ఇవ్వాలని కోరుతూ సిపిఎం పార్టీ రాష్ట్ర ,జిల్లా కమిటీలు పిలుపు మేరకు కొమరాడ మండల కేంద్రంలో విద్యుత్ సబ్స్టేషన్ వద్ద షిఫ్ట్ ఆపరేటర్ వేణుగోపాల్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వినతి పత్రం ఇచ్చిన అనంతరం సిపిఎం పార్టీ…

Read More