CITU district president participated in farmers' protest in Palakonda, demanding immediate irrigation water supply and compensation for losses.

రైతుల ఆందోళనకు సిఐటియు మద్దతు

అక్టోబర్ 24వ తేదీ గురువారం ఉదయం 10 గంటలకు పాలకొండ ఇరిగేషన్ కార్యాలయం ఎదురుగా జరిగిన రైతుల ఆందోళనకు సిఐటియు జిల్లా అధ్యక్షులు దావాల రమణారావు పాల్గొని ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పాలకొండ మండలం వ్యవసాయ భూములకు తోటపల్లి ఎడమ కాలువ 7, 8 బ్రాంచ్ ల వివిధ గ్రామాల ఆయకట్టు రైతులకు సాగునీరు తక్షణమే అందించాలని, సాగునీరు సకాలంలో అందక నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లింపుకు తగు చర్యలు తీసుకోవాలని, ఇప్పటివరకు ఆయకట్టు రైతులకు…

Read More
The police in Parvathipuram held a remembrance event for martyrs, showcasing weapons to students for awareness.

పార్వతీపురంలో పోలీస్ అమరవీరుల సంస్మరణ వేడుకలు

పార్వతీపురం మన్యం జిల్లాలో ఈరోజు జరిగిన పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు జరిగినట్లు ఎస్పీ మాధవరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా లో వివిధ పాఠశాలల నుంచి విద్యార్థిని విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పోలీసులు ఉపయోగించే గన్నలు, బాంబులు, మరియు మిషన్ గన్నలు పిల్లలకు ఎగ్జిబిషన్ గా చూపించి మరియు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ, మరి డి.ఎస్.పి మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Read More
Joint Collector S.S. Shobika informed that 146 grievances were submitted during the PGRS program held at the District HQ to address public concerns.

జిల్లా ప్రధాన కేంద్రంలో పీజిఆర్ఎస్ కార్యక్రమానికి 146 వినతులు

జిల్లా ప్రధాన కేంద్రంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమానికి 146 వినతులు అందాయని జాయింట్ కలెక్టర్ ఎస్.ఎస్.శోబిక తెలిపారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో పీజిఆర్ఎస్ కార్యక్రమం జేసీ అధ్యక్షతన సోమవారం ఉదయం జరిగింది.ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అర్జీదారులు నుంచి వినతులను స్వీకరించి, సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

Read More
Political parties and public organizations unanimously resolved to demand the revocation of the illegal granite lease license in Badidevarakonda at a round table meeting.

బడిదేవరకొండ గ్రానైట్ లైసెన్స్ రద్దు డిమాండ్

బడి దేవరకొండపై ప్రభుత్వం ఇచ్చిన అక్రమ గ్రానైట్ ప్లీజ్ లైసెన్స్ రద్దు చేయాలని ఐక్య పోరాటం చేయాలని రౌండ్ టేబుల్ సమావేశంలో రాజకీయ పార్టీలు ప్రజా సంఘాల ఏకగ్రీవ తీర్మానం. బడిదేవర కొండపై ఎం ఎస్ పి గ్రానైట్ లీజు లైసెన్స్ అక్రమం చట్టవిరుద్ధము పర్యావరణ వ్యతిరేకము రాష్ట్ర ప్రభుత్వము లీజు లైసెన్స్ రద్దు చేయాలని 20-10-24 పార్వతీపురం సుందరయ్య భవనంలో రైతు సంఘం జిల్లాఉపాధ్యక్షులు బంటు పాస్ అధ్యక్షతన జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్…

Read More
Seethampeta villagers from the ST community, led by CPI(M) leaders, staged a protest demanding government land titles for their community.

సీతంపేట గ్రామంలో ఎస్టీ కులస్తుల ధర్నా

పార్వతిపురం మండలం సంఘం వలస పంచాయతీ సీతంపేట గ్రామస్తులు ఎస్టీ జాతాపు కులస్తులు ఆధ్వర్యంలో సిపిఎం నాయకులు రెడ్డి వేణు ఆధ్వర్యంలో పార్వతీపురం తాసిల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సీతంపేట గ్రామస్తులు కు చెందిన ఎస్టీ కులస్తులు మాకు ప్రభుత్వ బంజర భూము లో పట్టాల మంజూరు చేయమని కోరుతున్నారు. మాకు పట్టాలిచ్చినంతవరకును ఇక్కడి నుంచి కదిలే ప్రసతికి లేదని ఎమ్మార్వో అని మరియు ఇది అధికారులను నిర్బంధించారు.

Read More
CPI(M) party organized a protest for better road conditions, demanding immediate action from authorities to fill potholes and improve travel safety.

సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రహదారుల నిర్వహణకు నిరసన

వినూత్న రీతిలో ఖాళీ ప్లేట్లు పట్టుకొని ట్రాఫిక్ వద్ద ఆహారమైన పెట్టండి మరమత్తు పనులైన చేపట్టండి లేదా సాలూరు మీదగా అయినా రహదారి సౌకర్యం కల్పించాలని కోరుతూ సోమవారం లారీలు ట్రాఫిక్ వద్ద ఖాళీ ప్లేట్లు పట్టుకొని ఆహారం పెట్టండి రహదారి అయిన మళ్లించండి లేక గోతులు కప్పండి అని కోరుతూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన రోడ్లు భవనాల శాఖ అధికారులు కనిపించరు కనీసం పర్యవేక్షణ చేయరు ఇప్పటికే అనేకమంది అధికారులు మారారు తప్ప పరిష్కారం…

Read More
Kurupam MLA T. Jagadishwari announced the Village Festival program to restore the glory of villages, with significant infrastructure developments supported by government funding.

కురుపాం మండలంలో పల్లె పండుగ కార్యక్రమం

పల్లెలకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కూటమి ప్రభుత్వం పల్లె పండుగ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని కురుపాం ఎమ్మెల్యే శ్రీమతి తోయక జగదీశ్వరి అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు , ఉప ముఖ్యమంత్రివర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ పిలుపుమేరకు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కొరకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం నిధులతో ఆదివారం నాడు కురుపాం మండలం ఉరిడి పంచాయితీలో…

Read More