Pushpagiri Eye Hospital, with YS Society's support, conducted a free eye camp in Nellikekuva village, screening 60 people and providing surgeries for 26.

గిరిజన గ్రామంలో ఉచిత కంటి వైద్య శిబిరం

యస్ సొసైటీ సహకారంతో పుష్పగిరి కంటి ఆసుపత్రి విజయనగరం ఆధ్వర్యంలో గుమ్మలక్ష్మి పురం మండలం నెల్లికెక్కువ గ్రామంలో నిర్వహించిన ఉచిత నేత్ర వైద్య శిబిరంలో మొత్తం 60 మందికి కంటి తనిఖీలు నిర్వహించగా ఇందులో 26 మందిని శస్త్ర చికిత్స నిమిత్తం విజయనగరం తీసుకుని వెళ్ళటం జరిగింది వీరికి శస్త్ర చికిత్స పూర్తి చేసి తగిన మందులు కళ్లద్దాలు ఉచితంగా ఇచ్చి మూడు రోజుల తర్వాత తిరిగి స్వస్థలాలకు తెచ్చి దిగబెట్టటం జరుగుతుందని పుష్ప గిరి CSR…

Read More
Health Commissioner V. Karuna assured better support for government hospitals after observing their operations during a two-day district visit, emphasizing quality care.

జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల సేవలపై కమిషనర్ వి.కరుణ సమీక్ష

జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరు బాగున్నప్పటికీ, మరింత మెరుగైన సేవలు అందించేందుకు సహాయ సహకారాలు అందించనున్నట్లు వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వి.కరుణ తెలిపారు. ఆమె జిల్లాలో రెండు రోజుల పర్యటనలో భాగంగా మంగళవారం ఉదయం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. ఈ సందర్శనలో భాగంగా కమిషనర్ వి.కరుణ ఎంసీహెచ్ (మాత శిశు సంరక్షణ) విభాగం, ట్రైబల్ సెల్‌లలో రోగుల వివరాల నమోదు ప్రక్రియను పరిశీలించారు. రోగుల కోసం సమర్థవంతమైన సేవలు అందించడం…

Read More
A fire at the GCC warehouse in Kurupam Mandal destroyed stored tamarind, rice, and cashew nuts. The loss is estimated at around ₹15 lakh.

కురుపాం జిసిసి గోదాంలో అగ్ని ప్రమాదం, లక్షలలో నష్టం

పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలం మండెంఖల్ జిసిసి గోడౌన్ లో అగ్ని ప్రమాదం సంభవించి, నరమామిడి చెక్క పిక్కలు, చింతపండు, బియ్యం వంటి వస్తువులు పూర్తిగా దగ్ధమయ్యాయి. విషయం తెలుసుకున్న జిసిసి డివిజనల్ మేనేజర్ మహేంద్ర కుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. సమీప గ్రామస్థులు గుమ్మలక్ష్మిపురం ఫైర్ స్టేషన్ కి సమాచారం అందించగా, అగ్ని మాపక సిబ్బంది తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. అగ్ని ప్రమాదంలో ఎక్కువ…

Read More
A 12-year-old tribal student, Nimmaka Jeevan Kumar, passed away unexpectedly at his school in Raawada Ramabadrapuram, leaving parents devastated.

రావాడ రామబద్రపురం పాఠశాలలో 7వ తరగతి విద్యార్థి మృతి

పార్వతీపురం మన్యం జిల్లా జియ్యమ్మవలస మండలం రావాడ రామబద్రపురం ఆశ్రమ పాఠశాల లో 7వ తరగతి చదువుతున్న నిమ్మక జీవన్ కుమార్ (12) మృతి చెందాడు. నిన్నటి వరకు ఆరోగ్యం బాగానే ఉన్న జీవన్ కుమార్ ఈ ఉదయం లేచి ఉండకపోవడంతో పాఠశాల వర్గాలు వెంటనే దానికి సంబంధించిన వివరాలను వెల్లడించాయి. పాఠశాల నుండి ఆసుపత్రికి తరలించగా, వైద్యులు బ్రాడ్ డెత్ ప్రకటించారు. ఈ ఘటనతో విద్యార్థి మరణం పట్ల ఊహించని ఆందోళన వ్యక్తం అయ్యింది. వైద్యులు…

Read More
A blood donation camp was organized on Martyrs' Day, emphasizing the importance of saving lives through donations.

అమరవీరుల దినోత్సవం సందర్భంగా రక్త దానం

పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఈరోజు జరిగిన కార్యక్రమంలో రక్త దానం చేయడం జరిగింది. బెలగాం పోలీస్ పేరడైజ్ జరిగిందని ఎస్పీ మాధవరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన విజయచంద్ర పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు ఉపయోగపడే విధంగా రక్త శిబిరం నిర్వహించడం చాలా సంతోషకరమని ఆయన అన్నారు. రక్తదానం చేయడం వల్ల ఎందరో ప్రాణాలను కాపాడగలమని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు డిఎస్పి దిలీప్ కిరణ్, ఏ ఎస్ పి మేడం మరియు…

Read More
The inter-college volleyball and kabaddi competitions were inaugurated in Palakonda, organized in collaboration with Dr. B.R. Ambedkar University, featuring various college teams.

పాలకొండలో అంతర కళాశాలల వాలీబాల్, కబడ్డీ పోటీలు

ఘనంగా ప్రారంభమైన అంతర కళాశాలల వాలీబాల్ మరియు కబడ్డీ పోటీలు మరియుఎంపిక ప్రక్రియ. ప్రభుత్వ డిగ్రీ కళాశాల పాలకొండ నందు,డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం వారి సమన్వయంతో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం. శ్యాంబాబు గారి అధ్యక్షతన అంతర కళాశాలల వాలీబాల్ మరియు కబడ్డీ పోటీలు మరియు ఎంపిక ప్రక్రియ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక పాలకొండ డిఎస్పి శ్రీ ఎం .రాంబాబు గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు .ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ…

Read More
Residents of Parvathipuram are expressing concerns over the poor road conditions, fearing for their safety and threatening protests if repairs are not made soon.

పార్వతీపురం రోడ్ల పరిస్థితి దయనీయంగా ఉంది

పార్వతీపురం మన్యం జిల్లాలో ఎక్కడ చూసినా రోడ్లు గోతులు మయంగా మారుతున్నాయి. ప్రజలకు ప్రాణహానితో భయపడుతూ రోడ్డు మీదకు వస్తున్న ప్రజలు ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని ప్రయాణము సాగిస్తున్నారు. ప్రభుత్వాలు ఎన్ని మారినా ప్రజల బతుకులు మారవానే ప్రజలు అంటున్నారు. ఇప్పటికైనా రోడ్లు బాగు చేయకపోతే పెద్ద ఎత్తున ప్రజలు తిరుగుబాటు చేస్తామని అంటున్నారు. పార్వతిపురం చుట్టుపక్కల లో ఉన్న గ్రామాల్లో రోడ్లు బాగోలేక నాన్న అవస్థలు పడుతున్నామని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ముఖ్యంగా అడ్డాపు సేల…

Read More