Farmers and unions called for policy reforms, demanding fair MSP laws, labor rights, and infrastructure development in Andhra Pradesh.

పన్నుల భారం ప్రజలపై, లాభాలు కార్పొరేటర్లకు…. రైతుల ఆగ్రహం

పన్నుల తప్పుడు విధానాలపై ఆగ్రహంప్రజలు కట్టే పన్నులు, సామాన్యుల బ్యాంకు డిపాజిట్లు కార్పొరేటర్లకు ప్రయోజనాలు కల్పిస్తున్నాయని రైతు సంఘాలు ఆరోపించాయి. నవంబర్ 26న జరగనున్న మహా ధర్నాను జయప్రదం చేయాలని కిసాన్ మోర్చా పిలుపు ఇచ్చింది. పాలకొండ మండలం కొండాపురం గ్రామం నుండి ప్రారంభమైన బైక్ ర్యాలీకి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వల్లూరు సత్యనారాయణ ప్రారంభించారు. రుణ మాఫీలపై ప్రభుత్వాలను ప్రశ్నించిన నేతలుకేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 19 లక్షల కోట్ల రుణాలు కార్పొరేటర్లకు మాఫీ చేస్తూ, పంటల…

Read More
Budithi Appalanayudu demands immediate government action to support cotton farmers in Bhamini Mandal. He requests a procurement center to avoid exploitation by middlemen.

భామిని రైతులకు వెంటనే కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని డిమాండ్

తక్షణమే ప్రభుత్వం కొనుగోళ్లు చేసి రైతులను ఆదుకోవాలని సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బుడితి అప్పలనాయుడు డిమాండ్ చేశారు.భామిని మండలంలో సుమారు 5000 ఎకరాల్లో పత్తి పంట సాగు అవుతుండగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రం లేక దళారిలు సిందికేట్ గా మారి ప్రభుత్వ మద్దతు ధర కంటే క్వింటకు రూ 1500/-తక్కువ ధరకు మించి కొనడం లేదు. రైతులు పంటపై పెట్టిన పెట్టుబడి రాక తీవ్ర నష్టాలు పాలు అవుతామని చెప్పి ధార వచ్చేంత వరకు తమ…

Read More
The memorandum highlights critical issues faced by farmers in Parvathipuram district, particularly the stalled projects due to political negligence.

పార్వతీపురం జిల్లా రైతుల సమస్యలపై ప్రతిపాదనలు

పాలకులు ఎవరైనాప్పటికీ వెనుకబడిన జిల్లాలలో ఒకటైన పార్వతీపురం జిల్లాలో గత 45 సంవత్సరాలుగా జంఝావతి రిజర్వాయర్ ప్రాజెక్టు పూర్తికి రెండు రాష్ట్రాల మధ్య ఓ చిన్నపాటి సమస్యను ఒరిస్యా రాష్ట్రముతో పరిష్కరించుకోలేక అర్ధ శతాబ్ది దగ్గర్లో ఉన్న పాలకులు పరిష్కరించాలనే ఆలోచన లేకపోవడం ఈ ప్రాంత రైతాంగం చేసుకున్న పాపం. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి కేంద్రంలో బిజెపి మిత్రపక్ష ప్రభుత్వం ఒడిస్సా రాష్ట్రంలో కూడా ఉండడం ఆ రాష్ట్రముతో చర్చలు జరిపి సమస్య పరిష్కారించడానికి ఇదే మంచి…

Read More
Andhra Pradesh Ryotu Kooli Sangham leader Appalanayudu expresses concern about the harmful effects of mining waste on local communities and agriculture, urging the government to act.

రైతు కూలి నాయకులు వ్యర్థ పానీయాలపై ఆవేదన

ఆంధ్రప్రదేశ్ రైతు కూలి సంఘం ఆధ్వర్యంలో రైతు కూలీ నాయకుడు అప్పలనాయుడు ఈ రోజు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ, అత్యం మైనింగ్ కంపెనీ నుండి వెలువడిన వ్యర్థ పదార్థాలు, ముఖ్యంగా బుగ్గి సున్నపురాయి ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగించేవిగా మారాయని చెప్పారు. ఈ పదార్థాలు ప్రజల ఆరోగ్యానికి భయంకరమైన దుష్ప్రభావాలు చూపిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. మరియు జంజావతి, జంపర్ కోట రిజర్వాయర్‌లో వ్యర్థ పానియాలు చేరుకోవడం వల్ల నీరు కలుషితం అవుతుందని ఆయన…

Read More
The new version of Dzire was launched at Varun Maruti showroom near Kurupam Road, led by CI Hari and manager Ramesh, with prominent locals attending.

న్యూ డిజైర్ కారు ను ప్రారంభించిన సీఐ హరి

పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం రావాడ రోడ్డు సమీపంలో ఉన్న వరుణ్ మారుతి షోరూమ్ లో మేనేజర్ రమేష్ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం న్యూ వెర్షన్ డిజైర్ కారును ఎల్విన్ పేట సీఐ హరి, కేక్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్బంగా సీఐ హరి మాట్లాడుతూ ఇప్పటి వరకు వరుణ్ మారుతి షోరూం ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం ఎన్నో అద్భుతమైన కారులు రిలీజ్ చేసి కస్టమర్లకు అమ్మడం జరిగిందన్నారు. నూతన వెర్షన్ కారు అద్భుతం గా…

Read More
CITU organized a protest at the Collector's office demanding their rightful wages and a change in vehicle allocation.

సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టర్ ఆఫీస్ ఎదుట ధర్నా

సిఐటియు ఆధ్వర్యంలో చేసిన ధర్నా కార్యక్రమం కలెక్టర్ ఆఫీస్ ఎదుట జరిగింది. ఉద్యోగులు తమ ఎనిమిది గంటల పని చేసిన తర్వాత, వారిని చేరుకోని జీతాల కోసం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వారు ఈ ధర్నా ద్వారా తమ తక్షణ జీతాల చెల్లింపును కోరారు. ఈ ధర్నా కార్యక్రమంలో సిబ్బంది తమ సమస్యలను వివరించారు. “ఏ మండలానికి సంబంధించిన వాహనాలు ఆ మండలంలోనే ఉండాలి,” అని వారు చెప్పారు. దూర ప్రాంతాలకు వెళ్లాలంటే వాహనాల అందుబాటులో లేకపోవడం…

Read More
CPI held a protest in Palakonda demanding 2 cents of land and 5 lakh rupees for house construction for the poor. They highlighted issues like drinking water and electricity.

పాలకొండ నగర పంచాయతీ కార్యాలయం వద్ద సిపిఐ ధర్నా

పాలకొండ నగర పంచాయతీ కార్యాలయం వద్ద భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో పట్నాల్లో రెండు సెంట్లు ఇళ్ల స్థలం పేదలకు ఇవ్వాలని, ఇంటి నిర్మాణానికి ఐదు లక్షలు ఇవ్వాలని సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఈ సందర్భంగా నియోజకవర్గ కార్యదర్శి బుడితి అప్పలనాయుడు మాట్లాడుతూ జగనన్న కాలనీలో కనీస సదుపాయాలు కల్పించాలని,త్రాగునీటి సమస్య తక్షణమే పరిష్కరించాలని మరియు పట్టణంలో పేదలకు రెండు సెంట్లు, పల్లెల్లో మూడు సెంటు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక కార్యాలయం…

Read More