ఆదోని వద్ద భక్తుల బస్సు ప్రమాదం, పలువురికి గాయాలు
కర్నూలు జిల్లా ఆదోని మండలంలోని పెద్ద తుంబలం సమీపంలో మంత్రాలయం రోడ్డుపై బస్సు ప్రమాదం జరిగింది. మైసూరు నుంచి వచ్చిన భక్తులు మంత్రాలయం వెళ్లేందుకు బయలుదేరగా, రాత్రి వారి ప్రయాణం విషాదంగా మారింది. KA 14A9609 నంబర్ గల మెనీ టూరిస్ట్ బస్సు మంత్రాలయం సన్నిధికి 30 కిలోమీటర్ల దూరంలో చెట్టుకు ఢీకొంది. ఈ ప్రమాదంలో పలువురు భక్తులకు గాయాలయ్యాయి. ప్రమాద తీవ్రతకు బస్సు ముందుభాగం నుజ్జునుజ్జయ్యింది. ప్రమాదంలో డ్రైవర్ పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. మెరుగైన…
