Speaker Chintakayala Ayyanna Patrudu initiates ₹14 crore road works in Nathavaram Mandal, focusing on infrastructure development.

నాతవరం మండలంలో రోడ్డు పనుల ప్రారంభోత్సవం

నాతవరం మండలంలో శృంగవరం నుంచి గన్నవరం మెట్ట కాకినాడ జిల్లా సరిహద్దు వరకు రూ. 14 కోట్లతో చేపట్టే 4.3 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణ పనులను గౌరవ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు,అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ ఐదు నెలల పరిపాలనలో నియోజకవర్గ అభివృద్ధికి రూ. 78.67 లక్షల నిధులు మంజూరు చేయించామని తెలిపారు. శృంగవరం, ఎంబీపట్నం, మన్యపురట్ల, శరభవరం, గన్నవరం, ఏపీపురం గ్రామాల్లో…

Read More
Annavaram Sri Veera Venkata Satyanarayana Swamy Temple witnessed a surge of devotees on the fourth Monday of Karthika Masam, seeking divine blessings.

కార్తీక మాసంలో భక్తులతో కిటకిటలాడిన అన్నవరం ఆలయం

కార్తీక మాసం నాల్గవ సోమవారం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం భక్తులతో కిటకిటలాడింది. కార్తీక మాసంలో స్వామివారిని దర్శించడం ఎంతో పుణ్యప్రదమని భక్తులు విశ్వసిస్తున్నారు. ఈ పవిత్ర మాసంలో స్వామివారిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని భక్తుల సముదాయం తెలిపారు. దేవస్థానం ఈవో కె. రామచంద్ర మోహన్, చైర్మన్ ఐ.వి. రోహిత్ భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేపట్టామని తెలిపారు. భక్తుల కోసం పాలు, మజ్జిగ, దద్దోజనం, పులిహార…

Read More
CPI ML leaders, led by Vinod Mishra, protest at the Elasuremand Mandal Tahsildar office, demanding immediate action on land issues for the poor.

ప్రజా సమస్యలపై ధర్నా నిర్వహణ

రెండు గ్రామాల.మూడు ప్రజా సమస్యలపై ఏలేశ్వరంలో మండల్ తహసిల్దార్ కార్యాలయం వద్ద సిపిఐ ఎం ఎల్ వినోద్ మిశ్రా పార్టీ నాయక త్వంలో ధర్నా నిర్వహించారు.జై అన్నవరం గ్రామం రెవిన్యూ.లో. సర్వే నెంబర్256 లో. ఏ 408 సెంట్లు. సర్వే నెం.246. లో.ఏ395. సెంట్లు.. సర్వేనెం.246-2. లో 100 సెంట్లు. మొత్తం 9 ఎకరాల 9 సెంట్లు. సీలింగ్.ప్రభుత్వ భూమిని వలస భూస్వామి.మాజేటి జగన్మోహన్రావు ఆక్రమణలో తప్పుడు డాక్యుమెంట్ సృష్టించి అనుభవిస్తున్క్ర మంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు…

Read More
In Aratlakatta village, Kakinada Rural, a grand Mahalakshmi decoration festival was held at the Bhramaramba Malleshwara Swamy Temple. Villagers adorned the deity with ₹9 lakh in new currency notes.

భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి ఆలయంలో మహాలక్ష్మి అలంకరణ

కాకినాడ రూరల్ కరప మండలం అరట్లకట్ట గ్రామంలో భ్రమరాంబ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి ఆలయంలో మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహాలక్ష్మి అలంకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. గ్రామస్తుల మరియు భక్తుల సహకారంతో అమ్మవారిని 9 లక్షల రూపాయల కొత్త కరెన్సీ నోట్లతో అలంకరించారు. ఇది గ్రామంలో ఒక ప్రత్యేక సంఘటనగా నిలిచింది. ఆలయ అర్చకులు సత్యనారాయణ శివ శర్మ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. ఆలయ పరిసరాలు భక్తుల సందరానికి అద్దాన్నిచ్చాయి. ఈ కార్యక్రమం కోసం…

Read More
RTC workers in Aleshwaram conducted a relay hunger strike demanding the revocation of illegal suspension of conductor Nalla Srinivas. CPI ML leaders supported the workers, criticizing the management's autocratic policies and emphasizing the importance of job security.

ఏలేశ్వరం డిపోలో కండక్టర్ నల్ల శ్రీను సస్పెన్షన్ పై నిరాహార దీక్ష

అక్రమ సస్పెన్షన్ను ఎత్తివేయాలని కోరుతూ ఏలేశ్వరం డిపో ఆర్టీసీ కార్మికులు రిలే నిరాహార దీక్షలు చేపట్టడంతో వారికి మద్దతుగా సిపిఐ ఎంఎల్ వినోద్ మిశ్రా పార్టీ నాయకత్వంలో కోసిరెడ్డి గణేశ్వరరావు గండేటి నాగమణి గుమ్మడి పాదాలమ్మ కందుల కాంతి కుమార్ వగైరాలతో పార్టీ కార్యకర్తలు డిపోశిబిరం వద్దకుచేరి కండక్టర్ నల్ల శ్రీను. సస్పెండ్ విషయాన్ని తెలుసుకుని ఏలేశ్వరం ఆర్టిసి డిపో మేనేజర్ వైఖరి మార్చుకోవాలని. మీకున్న నిరంకుశ విధానాలు. పేద ఉద్యో గులు పై సస్పెండ్ రూపంలో…

Read More
సీతారాంపురం ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం ద్వారా సరఫరా చేసే ఆహారం నాణ్యతలో లోపం, పిల్లల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం కలిగించడంతో తల్లిదండ్రుల ఆందోళన.

మధ్యాహ్న భోజన పథకంపై తల్లిదండ్రుల ఆవేదన

ఆహార నాణ్యతపై ఆందోళనసీతారాంపురం పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం ద్వారా అందించే ఆహారం నాణ్యతపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పిల్లల ఆరోగ్యంపై ప్రభావంసరఫరా చేసిన భోజనం తినడం వల్ల పిల్లలు అనారోగ్యానికి గురవుతున్నారని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఫిర్యాదులపై స్పందన లోపంపాఠశాల ప్రధానోపాధ్యాయుడికి తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినా, ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని పేర్కొంటున్నారు. సరఫరా చేసిన సంస్థపై ఆరోపణలుప్రైవేట్ ఏజెన్సీ ద్వారా సరఫరా చేసిన ఆహారం నాణ్యతలో లోపం ఉందని, దీని వల్ల పిల్లల ఆరోగ్యం…

Read More
కూరడలో ఎమ్మెల్యే పంతం నానాజీ పుట్టినరోజు సందర్భంగా అన్నదానం

కూరడలో ఎమ్మెల్యే పంతం నానాజీ పుట్టినరోజు సందర్భంగా అన్నదానం

కాకినాడ రూరల్ నియోజకవర్గ లెజెండ్ ఎమ్మెల్యే పంతం నానాజీ పుట్టినరోజు సందర్భంగా, కూరడ గ్రామంలో జనసేన యువనాయకుడు చోడిశెట్టి ప్రసాద్ (రాఖి) ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో ఎమ్మెల్యే పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి, అనాధలకు అన్నదానం చేయడం ద్వారా పుట్టినరోజు వేడుకను జరుపుకున్నారు. ప్రసాద్ అన్నదానం చేయడం నా అదృష్టమని వ్యాఖ్యానించారు. కూరడ గ్రామంలో జనసేన సీనియర్ నాయకుడు వెలుగుబంట్ల సూరిబాబు మాట్లాడుతూ, యువతలో సేవా దృక్పథం పెరగడానికి జనసేన అధినాయకుడు పవన్…

Read More