Friday, July 10, 2026
Chat on WhatsApp
HomeNationalసుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌కు వీడ్కోలు

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌కు వీడ్కోలు

-

Chat on WhatsApp

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ ఈ రోజు తన చివరి పనిదినం పూర్తి చేసుకొని, తన పదవికి వీడ్కోలు పలికారు. తన పదవీ కాలంలో చాలా సంతృప్తిగా ఉన్నానని ఆయన అన్నారు. సర్వోన్నత న్యాయస్థానం నుండి తాను తీర్పులు ఇవ్వలేనన్నది వాస్తవం అయినప్పటికీ, తన వృత్తి జీవితంలో చాలా సంతృప్తిగా ఉన్నట్లు ఆయన అభిప్రాయపడ్డారు.

నవంబర్ 10న ఆయన పదవీ విరమణ చేయనున్నారు. ఈ సందర్భంగా సుప్రీం కోర్టు ధర్మాసనం డీవై చంద్రచూడ్‌కు ఘనంగా వీడ్కోలు ఇచ్చింది. ఆయన సేవలను గుర్తించి, న్యాయవ్యవస్థలో చేసిన కీలక మార్పులపై ప్రశంసలు కురిపించారు.

సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా నియమితులయ్యారు. జస్టిస్ ఖన్నా నవంబర్ 11న సీజేఐగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 2025 మే 13 వరకు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

CM Revanth Reddy | ‘తాత.. నువ్వే పూరీలు వేయాలి’.. మనవడి కోరిక తీర్చిన...

CM Revanth Reddy: రాష్ట్ర పాలనలో నిత్యం బిజీగా ఉండే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈసారి కుటుంబంతో గడిపిన ఓ అపురూపమైన క్షణాన్ని ప్రజలతో పంచుకున్నారు. అధికారిక కార్యక్రమాలకు భిన్నంగా ఆయన...
- Advertisement -
Chat on WhatsApp