పార్వతీపురం మన్యం జిల్లాలో ఈరోజు జరిగిన పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు జరిగినట్లు ఎస్పీ మాధవరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా లో వివిధ పాఠశాలల నుంచి విద్యార్థిని విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పోలీసులు ఉపయోగించే గన్నలు, బాంబులు, మరియు మిషన్ గన్నలు పిల్లలకు ఎగ్జిబిషన్ గా చూపించి మరియు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ, మరి డి.ఎస్.పి మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
పార్వతీపురంలో పోలీస్ అమరవీరుల సంస్మరణ వేడుకలు
