Friday, March 20, 2026
No menu items!
spot_img
HomeTelanganaMedakప్రభుత్వ ఆసుపత్రికి వాటర్ డిస్పెన్సరీ బహుకరించిన ఆయిత పరంజ్యోతి

ప్రభుత్వ ఆసుపత్రికి వాటర్ డిస్పెన్సరీ బహుకరించిన ఆయిత పరంజ్యోతి

-

చేగుంట మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగుల దాహార్తిని తీర్చేందుకు వేడి మరియు నార్మల్ కూల్ వాటర్ డిస్పెన్సరీని అయితపరంజ్యోతి తన సొంత డబ్బులు వెచ్చించి ఆసుపత్రికి బహుకరించారు, ఆస్పత్రిలో ప్రజల దహర్తిని తీర్చేందుకు అడగగానే వాటర్ డిస్పెన్సర్ని బహకరించినందుకు వైద్య సిబ్బంది సంఘ సేవకుడు ఆయిత పరంజ్యోతికి కృతజ్ఞతలు తెలిపారు, సంఘ సేవకుడు ఆయిత పరంజ్యోతి మాట్లాడుతూ ఆసుపత్రికి వచ్చే రోగులకు వాటర్ డిస్పెన్సరీ కావాలని వైద్య సిబ్బంది సూచించడంతో వెంటనే ప్రజల దాహార్తి తీర్చేందుకు ఇప్పించడం జరిగిందని వైద్యశాలకు ఎలాంటి సహాయం సహకారాలు కావాలన్నా ముందుంటానని, ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి అనిల్ కుమార్, సిబ్బంది రాజేష్ అనిత తో పాటు నాయకులు జూకంటి రాజా గౌడ్, శంకర్ కృష్ణ, శ్రీను, కాసం శంకర్, నర్సింలు, రాములు తదితరులు పాల్గొన్నారు

- Advertisement -
- Advertisment -

Must Read

revanth reddy attending gaddar film awards event at hitex hyderabad

హైటెక్స్‌లో గద్దర్ అవార్డ్స్.. ముఖ్య అతిథిగా రేవంత్ రెడ్డి

హైదరాబాద్‌లో నిర్వహించిన గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ వేడుకకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. హైటెక్స్ కన్వెన్షన్ సెంటర్‌లో ఉగాది సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.