Sunday, July 12, 2026
Chat on WhatsApp
HomeAndhra Pradeshబొబ్బిలి కోటలో విశ్రాంత ఉపాధ్యాయులకు ఘన సన్మానం

బొబ్బిలి కోటలో విశ్రాంత ఉపాధ్యాయులకు ఘన సన్మానం

-

Chat on WhatsApp

విజయనగరం జిల్లా,బొబ్బిలి నియోజకవర్గంలో ఉన్న విశ్రాంత ఉపాధ్యాయులను బొబ్బిలి కోటలో రాష్ట్ర రిటైర్డ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు రౌతు రామ్మూర్తి నాయుడు మరియు విజయనగరం జిల్లా టీడీపీ వాణిజ్య విభాగం అధ్యక్షులు . సుంకరి సాయిరమేష్ గారు ఆధ్వర్యంలో , ఎమ్మెల్యే ఆర్.వీ.ఎస్.కే.కే.రంగారావు (బేబీ నాయన) ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి అల్లాడ భాస్కరరావు బొబ్బిలి పట్టణ టీడీపీ అధ్యక్షుడు . రాంబర్కి శరత్ , బొబ్బిలి నియోజకవర్గం కాపు శెట్టిబలిజ సంక్షేమ సంఘం అధ్యక్షుడు .నంది హరిప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

ins-mahendragiri-inducted-into-indian-navy-rajnath-singh

Rajnath Singh | సముద్రంలో భారత్‌కు తిరుగులేదు.. రాజ్‌నాథ్ సింగ్ కీలక ప్రకటన

Rajnath Singh: భారత సముద్ర భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా మరో కీలక అడుగు పడింది. విశాఖపట్నంలోని నావల్ డాక్‌యార్డ్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఐఎన్‌ఎస్ మహేంద్రగిరి భారత నౌకాదళంలో కొత్తగా...
- Advertisement -
Chat on WhatsApp