Sunday, July 12, 2026
Chat on WhatsApp
HomeAndhra PradeshANAKAPALLIపల్లె పండుగ కార్యక్రమానికి సిద్ధమైన టీడీపీ నేతలు

పల్లె పండుగ కార్యక్రమానికి సిద్ధమైన టీడీపీ నేతలు

-

Chat on WhatsApp

అక్టోబర్ 14 వ తేదీ నుంచి జరుగు పల్లె పండుగ కార్యక్రమం విజయవంతం చేయాలి.మండల తెలుగుదేశం మండల పార్టీ అధ్యక్షులు నందిపల్లి వెంకటరమణ.. మాజీ జెడ్పిటిసి కరక సత్యనారాయణ…..

నాతవరం మండలం లో ఈనెల 14 తేది నుంచి 20 తేదీ వరకు పల్లే పండుగ కార్యక్రమం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ,స్పీకర్ అయ్యన్నపత్రుడు ఆదేశాల మేరకు పల్లె పండుగ నిర్వహించడం జరుగుతుందని,విధిగా కార్యకర్తలు నాయకులు పాల్గొనాలని మండల పార్టీ అధ్యక్షులు నందిపల్లి వెంకటరమణ తెలిపారు మాజీ జడ్పిటిసి కరక సత్యనారాయణ అన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 26 పంచాయితీలకు కాను 56 పనులకు సుమారుగా 2.91 కోట్లు నిధులు విడుదల చేశారని తెలిపారు .

ఆ పనులు ఈనెల 14 నుంచి పనులు మొదలు పెడతారని. ఈ ఆరు రోజులు కార్యక్రమంలో ఏదో ఒక రోజు స్పీకర్ అయ్యన్నపాత్రుడు పాల్గొంటారని తెలిపారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

ins-mahendragiri-inducted-into-indian-navy-rajnath-singh

Rajnath Singh | సముద్రంలో భారత్‌కు తిరుగులేదు.. రాజ్‌నాథ్ సింగ్ కీలక ప్రకటన

Rajnath Singh: భారత సముద్ర భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా మరో కీలక అడుగు పడింది. విశాఖపట్నంలోని నావల్ డాక్‌యార్డ్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఐఎన్‌ఎస్ మహేంద్రగిరి భారత నౌకాదళంలో కొత్తగా...
- Advertisement -
Chat on WhatsApp