Thursday, July 16, 2026
Chat on WhatsApp
HomeAndhra Pradeshఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపిన ప్రొద్దుటూరు అటవీశాఖ

ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపిన ప్రొద్దుటూరు అటవీశాఖ

-

Chat on WhatsApp

ఇసుక అక్రమ రవాణా చేస్తున్న వారిపై ఉక్కు పాదం మోపిన ప్రొద్దుటూరు అటవీశాఖ అధికారులు.

ఫారెస్ట్ భూముల నుంది ఇసుక అక్రమ రవాణా చేస్తున్న 12 ఎడ్ల బండ్లు అటవీ శాఖ కార్యాలయానికి తరలింపు.

ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మెరుపు దాడి నిర్వహించామని వెల్లడి.

ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే సహించబమని కేసులు నమోదు చేస్తామని హెచ్చరిక.

పక్కాగా రాబడిన సమాచారం మేరకు తెల్లవారుజామున 5 గంటలకు మెరుపు దాడి నిర్వహించిన అటవీశాఖ అధికారులు.

6 ఒంటెద్దు బండ్లు మరో 6 రెండెడ్ల బండ్లు అటవీశాఖ కార్యాలయానికి తరలింపు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

mega star chiranjeevi

Chiranjeevi: ముద్రగడ పద్మనాభంది రాజీపడని వ్యక్తిత్వం.. చిరంజీవి భావోద్వేగ వ్యాఖ్యలు 

కాపు ఉద్యమానికి చిరునామాగా నిలిచిన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం (73) మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) తీవ్ర విచారం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన...
- Advertisement -
Chat on WhatsApp