Thursday, April 9, 2026
Chat on WhatsApp
HomeAdilabadAdilabadఉట్నూర్లో అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభం

ఉట్నూర్లో అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభం

-

Chat on WhatsApp

ఉట్నూర్ కేబి ప్రాంగణంలో మంత్రి సీతక్క 1.20 లక్షల రూపాయల నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమం సమాజ అభివృద్ధి దిశగా మరో అడుగు అని అన్నారు.

సంగమేశ్వర ఆలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో, మంత్రి సీతక్క BED కళాశాలలో ట్రైనింగ్ లో ఉన్న విద్యార్థులతో మాట్లాడారు.

గత పది సంవత్సరాల నుండి డీఎస్సీ లేకపోవడం వల్ల విద్యార్థులు ఎదురుచూసే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు.

వారు సభ్యతల వారిగా ప్రిపేర్ అయ్యి, సమాజ జ్ఞానాన్ని తప్పకుండా నేర్చుకోవాలని సూచించారు. ఇది వారిని సంపూర్ణమైన టీచర్స్ గా తయారు చేయడంలో సహాయపడుతుందని చెప్పారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పాలనాధికారి రాజర్షి షా, జిల్లా ఎస్పీ గౌస్ ఆలం, ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా కూడా పాల్గొన్నారు.

మంత్రిగారు, ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం కింద కోళ్ల పెంపకం, మానసిక వికలాంగుల వికాసం స్కూల్ వంటి ప్రాజెక్టులను ప్రారంభించారు.

కొత్తగా నిర్మించిన BED కాలేజీని కూడా ప్రారంభించారు. ఇది విద్యార్థులకు మంచి అవకాశాలు కల్పించడంతో పాటు, ప్రాంతంలో అభివృద్ధికి తోడ్పడుతుందని చెప్పారు.

మంత్రిగారి ఈ చర్యలు యువతకు మార్గనిర్దేశం చేస్తాయని, సమాజానికి మేలైన మార్పులు తెస్తాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Voters casting their ballots in Kerala, Assam, and Puducherry during state elections

Elections | ప్రశాంతంగా 3 రాష్ట్రాల్లో ఎన్నికల పోలింగ్…ఇప్పటివరకు ఎంతంటే ?

Elections: కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో రాష్ట్ర ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్‌లో ఎండను పక్కన పెట్టి ఓటర్లు బూత్‌లకు తరలివస్తున్నారు. ఉదయం 11 గంటల వరకు...
- Advertisement -
Chat on WhatsApp