Tuesday, April 14, 2026
Chat on WhatsApp
HomeTelanganaఅమీన్ పూర్‌లో ప్రభుత్వ భూమి ఆక్రమణ తొలగింపు

అమీన్ పూర్‌లో ప్రభుత్వ భూమి ఆక్రమణ తొలగింపు

-

Chat on WhatsApp

సంగారెడ్డి జిల్లాలోని అమీన్ పూర్ మండలంలో ఆక్రమణకు గురైన ప్రభుత్వ స్థలం 20 ఎకరాలను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి హైడ్రా రంగంలోకి దిగింది. ఆక్రమణలను తొలగించాలంటూ రెవెన్యూ అధికారులను ఆదేశించింది. దీంతో ప్రభుత్వ భూమిని ఆక్రమించిన నిర్మించిన కట్టడాలను కూల్చేస్తూ, సరిహద్దు రాళ్లను రెవెన్యూ సిబ్బంది తొలగించారు. స్థానికుల ఫిర్యాదుతో స్పందించిన అధికారులు.. సర్వే నంబర్‌ 119లో గుర్తుతెలియని వ్యక్తులు వేసిన ప్లాట్లను తొలగించారు. ఈ భూమిలో ఫ్యూజన్ ఇంటర్నేషనల్ స్కూల్ యాజమాన్యం 15 గుంటలు ఆక్రమించినట్లు గుర్తించారు. స్కూల్ ప్రహరీతో పాటు ఆక్రమించిన భూమిలో నిర్మించిన పలు గదులను కూలగొట్టారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Centre proposes major delimitation reform to increase Lok Sabha seats to 850

Delimitation Bill | భారత్ రాజకీయ వ్యవస్థలో భారీ మార్పు.. లోక్‌సభ సీట్లు 850కి

Delimitation Bill: కేంద్ర ప్రభుత్వం లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనపై కీలక ప్రతిపాదనలు చేసింది. డీలిమిటేషన్ బిల్ ద్వారా లోక్‌సభ స్థానాల సంఖ్యను పెంచే దిశగా చర్యలు ప్రారంభించింది. ప్రస్తుతం 543గా ఉన్న లోక్‌సభ సీట్లను...
- Advertisement -
Chat on WhatsApp