Friday, April 10, 2026
Chat on WhatsApp
HomeCrime News48 గంటల్లో దొంగలను పట్టుకున్న పోలీసులు

48 గంటల్లో దొంగలను పట్టుకున్న పోలీసులు

-

Chat on WhatsApp

నిర్మల్ జిల్లా ముధోల్ మండల కేంద్రంలో రెండు రోజుల క్రితం సాయిమాధవ్ నగర్ లో జరిగిన దొంగతనని చేధించిన పోలీసులు. ముధోల్ పోలీస్ స్టేషన్ లో మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన భైంసా ఎఎస్పీ అవినాష్..మెదరోల్లా వెంకటేష్ కుటుంబంతో హైదరాబాదు వెళ్లిన రోజు అతని ఇంట్లో నే అద్దె కు ఉన్న భార్యాభర్తలు దొంగతనం చేసినట్లు పోలీసులు నిర్ధారించారు వారి నుండి 7 తులాల బంగారం ,నగదును స్వాధీనం చేసుకున్న పోలీసులు. దొంగతనం జరిగిన 48 గంటలో దొంగను పట్టుకున్న ముధోల్ ఎస్ఐ సాయికిరణ్ ,పోలీస్ సిబ్బందిని అభినందించిన భైంసా ఎఎస్పీ అవినాష్ కుమార్

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Srikakulam to Tirupati direct weekly train service launched after 75 years

Srikakulam to Tirupati | 75 ఏళ్ల తర్వాత శ్రీకాకుళం-తిరుపతి డైరెక్ట్ ట్రైన్ ప్రారంభం

ఉత్తరాంధ్ర ప్రజల 75 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. శ్రీకాకుళం నుంచి తిరుపతికి(Srikakulam to Tirupati) నేరుగా వెళ్లే వీక్లీ హంసఫర్ ఎక్స్‌ప్రెస్ రైలు సేవలు ప్రారంభం కానున్నాయి. దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో...
- Advertisement -
Chat on WhatsApp