ఏలూరు జిల్లా పోలీసులు అంతర్ రాష్ట్ర దొంగల ముఠా సభ్యులను అరెస్టు చేశారు. ఈ ముఠా గత కొన్ని నెలల్లో రాష్ట్రంలో సుమారు 43 దొంగతనాలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఏలూరు జిల్లాలో...
ఎల్లమంద గ్రామంలో గ్రామస్తులు ఎల్లలు లేని అభిమానం చూపించారు. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, “గత పాలకులు వచ్చి చెట్లను కొట్టేవారు, కానీ మనం చెట్లు నాటే వాళ్లం”...
పాలకుర్తి మండల కేంద్రంలోని ముత్తారం గ్రామంలో ఇటీవల క్షుద్ర పూజల వల్ల గ్రామ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ముత్తారం గ్రామం నుంచి మల్లంపల్లి వైపు వెళ్ళే రోడ్డు ప్రక్కన ఉన్న తోడేలకుంట...
కేరక్టర్ ఆర్టిస్టుగా ఎంతో ప్రతిష్టాత్మకమైన స్థానం సంపాదించుకున్న నాజర్ గతంలో ఎన్నో భాషల్లో విభిన్నమైన పాత్రలను పోషించి ప్రేక్షకులకు అప్రతిమ గుర్తింపు పొందారు. అయితే, ఇటీవల ఆయన జీవితంలో ఒక కఠినమైన సంఘటన...
కర్లపాలెం యూనియన్ బ్యాంక్ మేనేజర్ కె. మానస ఆధ్వర్యంలో బ్యాంకు ఆవరణలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని మేనేజర్ మానస ప్రారంభించి, రక్తదానం యొక్క ప్రాధాన్యంపై వివరించారు. రక్తదానం వలన...
సినీ నటుడు ప్రభాస్ డ్రగ్స్ వినియోగాన్ని నిరుత్సాహపరిచేలా ఓ ప్రచార వీడియోను విడుదల చేశారు. "మన కోసం బ్రతికే మనవాళ్లు ఉన్నారు. ఇలాంటి డ్రగ్స్ అవసరమా డార్లింగ్స్?" అంటూ వీడియోలో స్పష్టమైన సందేశం...
విజయనగరం జిల్లా, రాజాం నియోజకవర్గం, రాజాం టౌన్ 20వ వార్డులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో మాజీ మంత్రి, రాజాం ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పేద ప్రజలకు...