Monday, April 13, 2026
Chat on WhatsApp
HomeTelanganaMahabubabadగంజాయిని వాహనాన్ని సీజ్ చేసిన పోలీసులు

గంజాయిని వాహనాన్ని సీజ్ చేసిన పోలీసులు

-

Chat on WhatsApp

మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం కోరుకొండపల్లి క్రాస్ రోడ్ వద్ద పోలీసుల వాహన తనిఖీల్లో 5 కేజీల నిషేధిత ఎండు గంజాయి (విలువ రూ.1.25 లక్షలు) పట్టుబడింది. నిందితులు పఠాన్ అస్లాం ఖాన్, వేదుల ప్రదీప్ కుమార్ వైజాగ్ సమీపంలోని సీలేరు నుంచి గంజాయి తరలిస్తుండగా పోలీసులు వారిని అరెస్టు చేసి, వాహనం, 2 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. సీ.ఐ సర్వయ్య పోలీసు సిబ్బందిని అభినందించారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

PM Modi addressing a public rally in West Bengal during election campaign

PM Modi | ఆడబిడ్డల భద్రత పై మోడీ ధ్వజం .. ఎన్నికల ప్రసంగంలో...

PM Modi: పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రంలో ఆడబిడ్డలకు భద్రత లభిస్తుందని ఆయన అన్నారు. పూర్బ బర్ధమాన్,...
- Advertisement -
Chat on WhatsApp