Saturday, July 11, 2026
Chat on WhatsApp
HomeAndhra Pradeshసాక్షి ఆఫీస్ దగ్గర మంటలు కలకలం.. నిజానికి ఇదే జరిగింది

సాక్షి ఆఫీస్ దగ్గర మంటలు కలకలం.. నిజానికి ఇదే జరిగింది

-

Chat on WhatsApp


ఏలూరు జిల్లాలోని ‘సాక్షి’ మీడియా కార్యాలయం వద్ద భారీగా మంటలు అంటుకున్నాయి. ఈ సంఘటనతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా కలకలం చెలరేగింది.సాక్షి కార్యాలయానికి సమీపంలో ఉన్న ఓ ఫర్నిచర్ షాపులో ఆకస్మికంగా మంటలు చెలరేగాయి.దీనివల్ల జనం మధ్య మంటలు సాక్షి ఆఫీసులోనే అంటుకున్నాయన్న అపోహ ఏర్పడింది. ఆకస్మిక మంటలతో దట్టమైన పొగ ఆ ప్రాంతాన్ని కమ్మేసింది. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.సాక్షి ఆఫీసుకు ఏమీ జరగలేదని, మంటలు కేవలం పక్కనే ఉన్న ఫర్నిచర్ షాపులోనే జరిగాయి అని పోలీసులు క్లారిటీ ఇచ్చారు. ప్రజలు అపోహపడి అనవసరంగా భయపడకూడదు అని తెలిపారు

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

ins-mahendragiri-inducted-into-indian-navy-rajnath-singh

Rajnath Singh | సముద్రంలో భారత్‌కు తిరుగులేదు.. రాజ్‌నాథ్ సింగ్ కీలక ప్రకటన

Rajnath Singh: భారత సముద్ర భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా మరో కీలక అడుగు పడింది. విశాఖపట్నంలోని నావల్ డాక్‌యార్డ్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఐఎన్‌ఎస్ మహేంద్రగిరి భారత నౌకాదళంలో కొత్తగా...
- Advertisement -
Chat on WhatsApp