Monday, April 6, 2026
Chat on WhatsApp
HomeTelanganaవికారాబాద్‌లో ఆర్టీసీ కార్మికులకు నివాళులు

వికారాబాద్‌లో ఆర్టీసీ కార్మికులకు నివాళులు

-

Chat on WhatsApp

వికారాబాద్ జిల్లా పరిగి యందు తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ (TJMU ) వ్యవస్థాపక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కావలి హనుమంతు ముదిరాజ్ ఆధ్వర్యంలో ఉద్యోగులతో కలిసి వీరమరణం పొందిన ఆర్టీసీ కార్మికులకు ఘన నివాళులు అర్పించారు.

2019 అక్టోబర్ 5వ తేదీ నుంచి 55 రోజులు సమ్మె సమయంలో సుమారు 38 మంది ఆర్టీసీ కార్మికులు వీర మరణం చెందిన సందర్భంగా వారికి ఘనంగా నివాళులర్పించి రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు.

ఈ కార్యక్రమంలో పరిగి డిపో నాయకులు వెంకట్ రాములు, బోయిని కృష్ణ, శంషాద్దీన్, ప్రసాద్, సురేష్ ,బీవీ బాబు, వెంకటేశ్, జంగయ్య, సంజీవ్ కుమార్, యాదమ్మ,అరుణ, మైబమ్మ,GV లక్ష్మీ,ఐనాపూర్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

adivi sesh and mrunal thakur in dacoit movie trailer scene

Dacoit Movie | డెకాయిట్‌ మూవీ ట్రైలర్ విడుదల…అడివి శేష్, మృణాల్ కేమిస్ట్రీ హైలైట్

Dacoit Movie: అడివి శేష్‌ హీరోగా రాబోయే రొమాంటిక్ యాక్షన్ మూవీ ‘డెకాయిట్‌’ ట్రైలర్ విడుదల అయింది. ఈ చిత్రాన్ని షానీల్ డియో దర్శకత్వం వహించారు. హీరోగా అడివి శేష్‌, హీరోయిన్‌గా మృణాల్...
- Advertisement -
Chat on WhatsApp