Leaders paying tribute to Police Kishtayya on his death anniversary in Gajwel

తెలంగాణ మలిదశ ఉద్యమ తొలి అమరుడు పోలీస్ కిష్టయ్య వర్ధంతి: గజ్వేల్‌లో నివాళులు

Police Kishtayya Telangana Movement Tribute: తెలంగాణ మలిదశ ఉద్యమ తొలి అమరుడు పోలీస్ కిష్టయ్య(Police Kishtayya) వర్ధంతి సందర్భంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు. గజ్వేల్ మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి బాస్కర్, ముదిరాజ్ సంఘం నాయకులు గుంటుకు శ్రీనివాస్ నేతృత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. పోలీస్ కిష్టయ్య త్యాగం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి దారితీసిందని నాయకులు పేర్కొన్నారు. ALSO READ:Tamil Nadu Bride | మొదటి రాత్రే లైంగిక సంబంధానికి నిరాకరించిన…

Read More
KCR during the 2009 indefinite hunger strike for Telangana statehood

Telangana Movement History | కేసీఆర్ ఆమరణ దీక్ష నేటికీ 16 ఏళ్లు…దాస్య శృంఖలాలు తెంచి

Telangana Movement History: తెలంగాణ రాష్ట్ర ఉద్యమ చరిత్రలో కీలక మలుపుగా నిలిచిన కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు నేటితో పదహారేళ్లు పూర్తయ్యాయి. 2009 నవంబర్ 29న తెలంగాణ సాధన కోసం ఆయన కరీంనగర్‌లోని ఉత్తర తెలంగాణ భవన్ నుంచి సిద్ధిపేట జిల్లా రంగధాంపల్లి ప్రాంతానికి బయలుదేరి దీక్ష ప్రారంభించే ప్రయత్నం చేశారు. అయితే అప్పటి పోలీసులు ఆయనను అక్కడికే అరెస్టు చేసి ఖమ్మం జైలుకు తరలించారు. ALSO READ:iBomma Ravi | డబ్బు కోసమే పైరసీ చేశా..మళ్లీ…

Read More

అమరవీరుల కుటుంబాలకు రూ. కోటి ఇవ్వాలని డిమాండ్ చేసిన కవిత – “క్షమాపణ చెబుతున్నా”

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈరోజు ప్రారంభించిన ‘జనం బాట’ కార్యక్రమం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కార్యక్రమం ప్రారంభానికి ముందు ఆమె హైదరాబాద్ గన్ పార్క్‌లోని అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించి, అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా కవిత చేసిన వ్యాఖ్యలు సర్వత్రా దృష్టిని ఆకర్షిస్తున్నాయి. కవిత మాట్లాడుతూ, “అమరవీరుల త్యాగాలతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. అయితే రాష్ట్రం ఏర్పడిన తర్వాత అమరవీరుల కుటుంబాలకు సరైన న్యాయం జరగలేదు” అని…

Read More