Professional swimmers rescuing a man who jumped into the Krishna River at Beechupally

బీచుపల్లి కృష్ణానదిలో దూకిన వ్యక్తిని రక్షించిన గజ ఈతగాళ్లు

జోగులాంబ గద్వాల జిల్లా ఎడవల్లి మండలం బీచుపల్లి కృష్ణానదిలో జరిగిన ఆత్మ*హ*త్య ప్రయత్నం సకాలంలో తప్పింది. కర్నూలుకు చెందిన సూర్య అయ్యప్ప స్వామి, కృష్ణా బ్రిడ్జి పై నుంచి నదిలోకి దూకగా, అక్కడే విధి నిర్వహణలో ఉన్న గజ ఈతగాళ్లు ఆ దృశ్యాన్ని గమనించి వెంటనే చర్యలకు దిగారు. బోటు సహాయంతో వేగంగా చేరుకున్న వారు అతన్ని సురక్షితంగా ఒడ్డుకు తీసుకువచ్చి ప్రాణాలను రక్షించారు. ALSO READ:India vs South Africa | సొంతగడ్డపై భారత్‌కు ఘోర…

Read More

గురుకులలో దొడ్డు బియ్యం.. మంత్రికి విద్యార్థుల ఫిర్యాదు

కరీంనగర్ జిల్లా చింతకుంటలోని బాలికల గురుకుల పాఠశాలలో ఆహార నాణ్యతపై తీవ్ర నిర్లక్ష్యం వెలుగుచూసింది. రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఆకస్మికంగా పాఠశాలను తనిఖీ చేసిన సందర్భంగా, విద్యార్థులు గత 15 రోజులుగా తాము దొడ్డు బియ్యంతో భోజనం చేస్తున్నామని ఫిర్యాదు చేశారు. ఈ విషయం వినగానే మంత్రి ఆశ్చర్యానికి గురయ్యారు. పాఠశాల ప్రిన్సిపాల్ కూడా ఈ విషయాన్ని ధృవీకరిస్తూ, సరఫరా అవుతున్న బియ్యం నాణ్యత చాలా దారుణంగా ఉందని తెలిపారు. గురుకుల పాఠశాలలో చదువుతున్న బాలికలకు…

Read More